All Party Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

An All Party Meeting Chaired by Prime Minister Narendra Modi Today 28 11 2021
x

ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం(ట్విట్టర్ ఫోటో)

Highlights

*వైసీపీ నుంచి హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి *టీడీపీ నుంచి హాజరైన గల్లా జయదేవ్, కనకమేడల *రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

All Party Meeting: పార్లమెంట్‌ ఆవరణలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ తరఫున నామా నాగేశ్వరరావు, వైసీపీ పక్షాన విజయసాయి రెడ్డి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ భేటీ ఏర్పాటుచేసింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories