మీరు సరిగ్గా పని చేసి ఉంటే, మమ్మల్ని అడిగే అవసరం ఉండేది కాదు : అమిత్ షా

మీరు సరిగ్గా పని చేసి ఉంటే, మమ్మల్ని అడిగే అవసరం ఉండేది కాదు : అమిత్ షా
x

మీరు సరిగ్గా పని చేసి ఉంటే, మమ్మల్ని అడిగే అవసరం ఉండేది కాదు : అమిత్ షా

Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దేశాన్ని పరిపాలించిన కాలంలో ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు....

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దేశాన్ని పరిపాలించిన కాలంలో ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సక్రమంగా పరిపాలించి ఉంటే, ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నివేదిక కోరే అవసరం ఉండేది కాదన్నారు. జమ్మూ-కశ్మీరు పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, 2021ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories