Covid Vaccines for Children: వ్యాక్సినేషన్‌పై ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ కీలక ప్రకటన

AIIMS chief said that children in India can start getting vaccinated by September 2021
x

Covid Vaccines for Children: వ్యాక్సినేషన్‌పై ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ కీలక ప్రకటన

Highlights

Covid Vaccines for Children: థర్డ్‌వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్న వేళ ఎయిమ్స్ చీఫ్ గుడ్‌న్యూస్ చెప్పారు.

Covid Vaccines for Children: థర్డ్‌వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్న వేళ ఎయిమ్స్ చీఫ్ గుడ్‌న్యూస్ చెప్పారు. అన్నీ కుదిరితే సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రణ్‌దీప్ గులేరియా ప్రకటించారు. మొత్తం మూడు కంపెనీల టీకాలకు ఆగస్టు-సెప్టెంబర్ నాటికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సినేషన్‌ పిల్లలను ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం వైరస్‌ ట్రాన్స్‌మిషన్‌ చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories