నేడు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం.. ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం...

Lok Sabha: బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

Shireesha
Updated on: 20 Dec 2021 2:02 PM IST
Aadhar Card Link to Voter ID Bill will Introduce in Lok Sabha Today by Kiren Rijiju | National News
X

నేడు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం.. ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం...

Lok Sabha: ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం చేసేలా కేంద్రం బిల్లు తీసుకురానుంది. నేడు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను ప్రవేశపెట్టనుంది. బిల్లును లోక్‌సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టనున్నారు.

Shireesha

Shireesha

Next Story