Maharashtra: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

11 People Died After a Wall Collapse Chembur due to a Landslide
x
కొండచెర్యలు విరిగి 11 మంది మృతి (ఫైల్ ఇమేజ్)
Highlights

Maharashtra: చెంబూర్‌లోని భరత్‌నగర్ ప్రాంతంలో విరిగిపడ్డ కొండచరియలు

Maharashtra: మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెంబూర్‌లో వర్షాలకు కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. చెంబూర్‌లోని భరత్‌నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా..13 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories