పునీత్‌ రాజ్‌కుమార్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని డిమాండ్‌

Union Ministers Demand Karnataka CM Basavaraj Bommai to give Padma Shri Award to Puneeth RajKumar
x

పునీత్‌ రాజ్‌కుమార్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని డిమాండ్‌(ఫైల్ ఫోటో) 

Highlights

* సేవాభావం కలిగిన పునీత్‌ పద్మశ్రీకి అర్హుడని అభిప్రాయాలు * సీఎం బొమ్మైకు విజ్ఞప్తి చేసిన కేంద్రమంత్రులు

Puneet RajKumar: ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన శాండల్‌వుడ్‌ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌ పెరుగుతోంది. నటుడిగానే కాకుండా సేవాభావం కలిగిన ఆయన పద్మశ్రీకి అర్హుడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మేరకు వ్యవసాయ, పర్యాటక శాఖ మంత్రులు సీఎం బొమ్మైకు పునీత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య కూడా పునీత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని ప్రధాని మోడీని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories