కొత్త పంథా ఎంచుకుంటున్న స్టార్‌ హీరోలు, హీరోయిన్లు

కొత్త పంథా ఎంచుకుంటున్న స్టార్‌ హీరోలు, హీరోయిన్లు
x
Highlights

స్టార్‌ హీరోలు, హీరోయిన్లు తమ పంథా మార్చుకున్నారు. క్యారెక్టర్ నచ్చితే స్టార్‌డమ్‌ పక్కన పెట్టేసి, నటించేందుకు రెడీ అంటున్నారు. ఇటీవల కొంతమంది స్టార్‌...

స్టార్‌ హీరోలు, హీరోయిన్లు తమ పంథా మార్చుకున్నారు. క్యారెక్టర్ నచ్చితే స్టార్‌డమ్‌ పక్కన పెట్టేసి, నటించేందుకు రెడీ అంటున్నారు. ఇటీవల కొంతమంది స్టార్‌ హీరో హీరోయిన్స్‌ చేస్తున్న పాత్రలు సెన్షేనల్‌గా మారాయి. లూసీఫర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నయనతార యాక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పుష్పా మూవీలో అల్లు అర్జున్ చెల్లెలుగా సాయి పల్లవి, సర్కార్ వారి పాటలో మహేష్‌ బాబు వదినగా రేణు దేశాయ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories