Visakhapatnam: విశాఖపట్నంలో తనికెళ్ల భరణి రచించిన పుస్తకావిష్కరణ

Minister Avanthi Srinivasa rao Unveiled a Book Written by Tanikella Bharani in Visakhapatnam
x

విశాఖపట్నంలో తనికెళ్ల భరణి రచించిన పుస్తకావిష్కరణ(ఫైల్ ఫోటో)

Highlights

* శ్రీ శ్రీ రచించిన కవితా ఓ కవితాకు వివరణ ఇస్తూ..రచనలు చేసిన నటుడు తనికెళ్ల భరణి

Visakhapatnam: మహాకవి శ్రీ శ్రీ రచించిన కవితా ఓ కవితా పుస్తకానికి వివరణ ఇస్తూ నటుడు తనికెళ్ల భరణి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ తరానికి శ్రీ శ్రీ రచనలు తెలియజేసేందుకు తనికెళ్ల భరణి చేస్తున్న కృషిని అభినందించారు మంత్రి అవంతి. ఇక శ్రీ శ్రీ గారి కవితల వివరణ పుస్తకాన్ని ఆయన స్వస్థలంలోనే ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు తనికెళ్ల భరణి.



Show Full Article
Print Article
Next Story
More Stories