Ardhashathabdham: ఓటీటీ లో 26న రిలీజ్ కానున్న అర్థశతాబ్దం

Ardha Shathabdham Gets Release Date
x

అర్థ శతాబ్దం

Highlights

Ardhashathabdham: 100% తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా లో వరల్డ్ ప్రీమీయర్ గా మార్చి 26న అర్థశతాబ్దం రిలీజ్ కానుంది.

Ardha Shathabdham: 100% తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా లో వరల్డ్ ప్రీమీయర్ గా మార్చి 26న అర్థశతాబ్దం రిలీజ్ కానుంది. ఈ మేరకు ఆహా లో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రేమ, హింస, కులాలు అనే కాన్సెప్ట్ గా వస్తుంది ఈ సినిమా.

  • ఈ విప్లవాత్మక కథలో నటులు కార్తీక్ రత్నం, సాయి కుమార్, కృష్ణ ప్రియ, సుహాస్, పవిత్ర లోకేష్, అజయ్ ఇతరులు నటించారు.
  • ఈ సినిమాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించగా, చిట్టి కిరణ్ నిర్మాతగా ఉన్నారు. రిషిత శ్రీ క్రియోషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో బాగా ఆకట్టుకుంది.
  • హింస ఆధారంగా రాజకీయాలతో పాటు కులాలు అనే వివాదాస్పద ఇతివృత్తాలతో తీసిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో చూడాలి మరి.
Show Full Article
Print Article
Next Story
More Stories