Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నటి చార్మీ

X
Highlights
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ విచారణ
Sandeep Eggoju2 Sep 2021 5:15 AM GMT
Tollywood Drugs Case: టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణకు నటి, నిర్మాత ఛార్మి హాజరయ్యారు. ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్ సెలబ్రిటీస్ 12 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 31న దర్శకుడు పూరీ జగన్నాథ్ను కీలక విషయాలపై 10 గంటలపాటు ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం ఛార్మీ హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత, ప్రొడెక్షన్ హౌస్కు సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం.
Web TitleActress Charmy Attended to ED investigation on Tollywood Drugs Case
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్గా హైదరాబాద్కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
క్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్కు మళ్లీ నిరాశే.. దక్కని...
25 May 2022 4:45 AM GMTప్రధాని మోడీపై రాహుల్ ఫైర్.. హిందూ జాతీయవాదం పదాన్ని అంగీకరించం...
25 May 2022 4:31 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన ...
25 May 2022 4:04 AM GMTఅమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్...
25 May 2022 3:45 AM GMTపంజాబ్లో మాన్ కేబినెట్ నుంచి ఓ మినిస్టర్ ఔట్...
25 May 2022 3:34 AM GMT