Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు సోమవారం, 15 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దశమి ( తె.05:49 వరకు), రేవతీ నక్షత్రం (తే.03.17 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm 3

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 15 Jun 2020 1:29 AM GMT

    నేడు వరంగల్‌లో ముగ్గురు మంత్రుల పర్యటన..

    ♦మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, శ్రీనివాస్‌గౌడ్‌ పర్యటన..

    ♦హంటర్‌ రోడ్డులో కాకతీయ గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రులు..

    ♦ పాల్గొననున్న ప్రభుత్వ చీఫ్‌ వినయ్‌ భాస్కర్‌..


  • 15 Jun 2020 1:29 AM GMT

    నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ..

    ♦హాజరుకానున్న ఆమ్‌ఆద్మీపార్టీ, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ పార్టీ..

    ♦ఢిల్లీలో కరోనా పరిస్థితులపై చర్చ..


  • 15 Jun 2020 1:20 AM GMT

    - ఏపీ ఇంటర్ రీ కౌంటింగ్‌కు దరఖాస్తులు

    - ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఈనెల 22వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి*

    - రీ కౌంటింగ్‌కు ఒక పేపర్‌కు రూ.260, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.1,300 చెల్లించాలి

    - bie.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి


  • 15 Jun 2020 1:18 AM GMT

    - త్వరలో కొత్తజిల్లాల ఏర్పాటుకు ఏపీ గవర్నమెంట్ కసరత్తు.

    - 2021 రిపబ్లిక్ డే నాటికి నాటికి కొత్తజిల్లాలు ఏర్పాటు.

    - కొత్త జిల్లాలతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయమని సమాచారం.

    - స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి ఇప్పటి నోటిఫికేషన్ రద్దయి కొత్త నోటిఫికేషన్ వచ్చేఅవకాశం.

    - అధిక శాతం రిజర్వేషన్లు మారె అవకాశం.

Print Article
More On
Next Story
More Stories