Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బుధవారం, 10 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పంచమి (రాత్రి 08:03 వరకు), తదుపరి షష్ఠి, శ్రవణ నక్షత్రం (మధ్యాహ్నం 02.57 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:50 pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 10 Jun 2020 4:05 AM GMT

    శ్రీవారి దర్శనానికి టోకెన్లు

    - నేటి నుంచి తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు

    - తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకోసం తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో దర్శన టోకెన్లు జారీ

    - ప్రతిరోజూ 3 వేల ఉచిత దర్శన టికెట్లు జారీ చేయనున్న టీటీడీ

    - భక్తులకు కేటాయించిన సమయంలో మాత్రమే దర్శనానికి రావాలని సూచన



  • 10 Jun 2020 4:02 AM GMT

    - ఈరోజు ఇంటర్నేషల్‌ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ)‌ సమావేశం

    - టీ20 వరల్డ్‌ కప్‌నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం

  • 10 Jun 2020 4:01 AM GMT

    - నేడు సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కేసు విచారణ

    - విచారించనున్న సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం

    - ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణ

  • 10 Jun 2020 4:00 AM GMT

    - నేటి నుంచి వందే భారత్‌ మిషన్‌ పేజ్‌-3

    - జూలై 1 వరకు కొనసాగనున్న వందే భారత్‌ మిషన్‌ ఫేజ్‌-3

    - వందేభారత్‌ మిషన్‌ ఫేజ్‌-3లో 300 విమానాలు నడపనున్న ఎయిరిండియా

    - 43 దేశాల నుంచి 60 వేల మందిని తరలించనున్న ఎయిరిండియా

  • 10 Jun 2020 2:29 AM GMT

    నైరుతికి తోడైన అల్పపీడనం

    - నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడనం తోడు కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

    - ఇవి మరో రెండు రోజులు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

    - ప్రధానంగా ఇవి కోస్తాంద్ర వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

    - మూడు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.                                -పూర్తి వివరాలు 



  • 10 Jun 2020 1:44 AM GMT

    'జగనన్న చేదోడు' పథకం ప్రారంభించనున్న సీఎం

    - ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు జగనన్న చేదోడు పథకం ప్రారంభించనున్నారు.

    - సీయం క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

    - ఈ పథకంలో భాగంగా  షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.

    - ఈ పధకం ద్వారా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం చేకూరనుంది.



Print Article
More On
Next Story
More Stories