Live Updates:ఈరోజు (జూలై-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు బుధవారం, 08 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, తదియ (ఉ.09:18 వరకు), ధనిష్ట నక్షత్రం (తె.01:15వరకు) సూర్యోదయం 5:47am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 July 2020 7:34 AM IST
మరికాసేపట్లో స్వగ్రమానికి చేరుకోనున్న ఆర్మీ జవాన్ శ్రీనివాస్ పార్థివదేహం
- జమ్మూ లో ఉగ్రదాడుల్లో అమరుడైన జవాన్ శ్రీనివాస్
- ఆర్మీ ,పోలీస్ అధికారిక నివాళిల అనంతరం స్వగ్రామం నాగేపల్లి లో నేడు అంత్యక్రియలు
- 8 July 2020 7:32 AM IST
నేడు కరీంనగర్ జిల్లా లో మంత్రి కేటీఆర్ పర్యటన..
- కేటీఆర్ తో పాటు మంత్రులు..ఈటెల రాజేందర్., గంగుల కమలాకర్.,కొప్పుల ఈశ్వర్.
- ప్రణాళిక సంఘం ఉపధ్యక్ష్యుడు వినోద్ కుమార్ పర్యటన.
- చొప్పదండి మండలం వెదురుగట్టు గ్రామం లో మొక్కలు నాటనున్న మంత్రులు.

- 8 July 2020 7:28 AM IST
నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన..
అడేల్లి- బోథ్ గ్రామాల మద్య రోడ్డు నిర్మాణ పనులను ప్రారంంభించనున్నా మంత్రి
- 8 July 2020 7:25 AM IST
ఇడుపులపాయలొ సిఎం వైఎస్ జగన్ పర్యటన
- వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న సిఎం .
- వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించనున్న సీఎం.
- అనంతరం ట్రిపుల్ఐటీలో పర్యటన. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన.
- కరోనా కారణంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో సరి. ప్రసంగాలకు దూరంగా పర్యటన.
- వైఎస్ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైఎస్సార్’’పుస్తకాన్ని వైఎస్ఆర్ 71వ జయంతి సందర్భంగా ఆవిష్కరించనున్న జగన్.




