Live Updates:ఈరోజు (ఆగస్టు-04) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 04 ఆగస్టు, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పాడ్యమి (రాత్రి 8-52 వరకు) తదుపరి విదియ, శ్రవణ నక్షత్రం (ఉ. 8-15 వరకు) తర్వాత ధనిష్ఠ నక్షత్రం.. అమృత ఘడియలు ( రాత్రి 10-29 నుంచి 12-09 వరకు), వర్జ్యం (మ. 12-26 నుంచి 2-06 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-15 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 4 Aug 2020 1:55 AM GMT

    నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్

    ప్రస్తుతం నీటిమట్టం696.475 Ft

    ప్రసుతం నీటినిల్వ6.714 TMC

    ఇన్ ప్లో : 399 c/s

    అవుట్ ప్లో: 596

  • 4 Aug 2020 1:54 AM GMT

    - భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సున్నం రాజయ్య మృతి

    - కరోనాతో చికిత్స పొందుతూ అర్ధరాత్రి విజయవాడలో మృతి చెందిన రాజయ్య

  • 4 Aug 2020 1:53 AM GMT

    హైదరాబాద్

    - టపచ బూత్ర పి ఎస్ పరిధిలో స్నేహితుల మధ్య గొడవ.....

    - ఓ బ్యానర్ విషయంలో ముగ్గురు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ..

    - సోహెల్ అనే యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డ రౌడీషీటర్ అహ్మెద్..

    - ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోహెల్....

    - టపచపుత్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు....

  • 4 Aug 2020 1:52 AM GMT

    కామారెడ్డి :

    బాన్స్ వాడ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.

    ధరకాస్తులకు ఈ నెల 10 తుది గడువు.

    నలుగురు సభ్యులను ఎన్నుకొనున్న పాలకవర్గం. 

Print Article
Next Story
More Stories