Live Updates:ఈరోజు (ఆగస్ట్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 01 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం త్రయోదశి (రాత్రి 9-48 వరకు) తదుపరి చతుర్దశి; మూల నక్షత్రం (ఉ. 7-48 వరకు) తదుపరి పూర్వాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 2-43 నుంచి 4-17 వరకు), వర్జ్యం (ఉ. 6-15 నుంచి 7-48 వరకు తిరిగి సా. 5-15 నుంచి 6-50 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-42 నుంచి 7-24 వరకు తిరిగి మ. 12-32 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 1 Aug 2020 2:17 AM GMT

    పూర్తి స్థాయిలో జయశంకర్ భూపాల్ పల్లి జిల్లలో సరస్వతి బ్యారేజ్

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    సరస్వతి బ్యారేజ్

    1 గేటు ఎత్తిన అధికారులు

    పూర్తి సామర్థ్యం 119 మీటర్లు

    ప్రస్తుత సామర్థ్యం 118.300 మీటర్లు

    పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    ప్రస్తుత సామర్థ్యం 9.23 టీఎంసీ

    ఇన్ ఫ్లో 900 క్యూసెక్కులు

    ఓట్ ఫ్లో 900 క్యూసెక్కులు

  • 1 Aug 2020 2:12 AM GMT

    శ్రీకాకుళం జిల్లా..

    నేడు టెక్కలి మండలం లింగాలవలస గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కార్యక్రమం..

    జాతీయ ఉచిత పశు కృత్రిమ గర్బాధారణ పధకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న మంత్రి సీదిరి అప్పలరాజు..

  • శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
    1 Aug 2020 1:49 AM GMT

    శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ప్రవాహం

    ఇన్ ఫ్లో : 31,227 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు

    పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

    ప్రస్తుతం : 852.30 అడుగులు

    నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు

    ప్రస్తుతం : 85.2060. టిఎంసీలు

    ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 1 Aug 2020 1:30 AM GMT

    అమరావతి రాజధాని గ్రామాల్లో ఆందోళనలు

    గుంటూరు....

    రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదం తెలపడంతో....

    - రాజధాని గ్రామాల్లో ఆందోళనలు.....

    - నిరసన వ్యక్తం చేయునున్న 29గ్రామాల రైతులు....

    - తుళ్లూరు, మందడం,వెలగపూడి, రాయపూడి,పెద్దపరిమి,కృష్ణయపాలెం శిభిరాల వద్ద రైతులు నిరసనలు...

    - ఇప్పటికే 227రోజుల నుంచి నిరసనలు చేస్తున్న రైతులు.....

  • 1 Aug 2020 1:28 AM GMT

    రైతు వేదిక పనులు వేగవంతం చేయాలి..ఆదిలాబాద్ కలెక్టర్

    ఆదిలాబాద్ జిల్లాలో రైతు వేదిక పనులు వేగవంతం చేయాలని అదికారులకు ‌కలెక్టర్ సిక్తా పట్నానాయక్ అదేశం

    - 101 క్లస్టర్ లలో రైతు వేదికల ప్రతిపాదనలు..

    - 98క్లస్టర్ లలో పనుల పురోగతి రైతు వేదికలు

    - అక్టోబర్ పది కల్లా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ అదేశం

Print Article
Next Story
More Stories