Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 29 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ఏకాదశి (ఉ. 9-45 వరకు) తదుపరి ద్వాదశి, పూర్వాషాఢ నక్షత్రం (మ. 3-21 వరకు) తదుపరి ఉత్తరాషాఢ, అమృత ఘడియలు (ఉ. 10-38 నుంచి 12-12 వరకు) వర్జ్యం (రాత్రి 11-24 నుంచి 1-01 వరకు) దుర్ముహూర్తం లేదు రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-౧౫

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 29 Aug 2020 9:40 AM GMT

    Neet , jee పరిక్షలను వాయిదావేయలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా గాంధీ భవన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న nsui ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ దీక్ష ను విరమింపజెషిన పీసీసీ అదేక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , విహెచ్ , విక్రమ్ గౌడ్.


  • 29 Aug 2020 8:37 AM GMT

    Hyderabad updates: HMTV తో గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్...

    -HMTV తో గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్...

    -టెర్రరిస్ట్ నుంచి నాకు ముప్పు ఉందని పోలీసులు భద్రత పెంచుతున్నాము అని నగర సిపి లేఖ రాశారు...

    -ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో నా పేరు ఉన్నట్లు సమాచారం ఇచ్చారు...

    -నా ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రత ఏర్పాటు చేశారు...

    -బైక్ పై తిరగవద్దు ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కార్ లోనే ప్రయాణించాలనే సూచనలు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్...

    -డిసిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో రాజా సింగ్ భద్రతా పర్యవేక్షణ...

    -తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను..

    -గతంలో హైదరాబాద్ సిపి కి లైసెన్స్ గన్ ఇవ్వాలంటూ లేఖ రాశాను ....

    -నియోజకవర్గంలో వెళ్లాలంటే కార్లో వెళ్లలేని పరిస్థితి ఉంది.....

    -నాకు ఎవరితో ముప్పు ఉందో అనే విషయాన్ని ధైర్యంగా తెలియపరచాలని కోరుతున్నాను

  • 29 Aug 2020 8:11 AM GMT

    Khammam District Updates: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కరోనా కలకలం....

    ఖమ్మం జిల్లా.... 

    -ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కరోనా కలకలం....

    -పొంగులేటి గన్ మన్, డ్రైవర్లతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌

    -హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటున్న గన్ మన్ లకు, డ్రైవర్ లకు, కొందరు కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చిందని నిర్ధారించిన పొంగులేటి

    -డాక్టర్ల సూచనల మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. కార్యకర్తకు, అభిమానులకు ఫోన్ లో అందుబాటులో ఉంటాను:పొంగులేటి

  • 29 Aug 2020 8:04 AM GMT

    Hyderabad Sports Updates: గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుక..

    -హైదరాబాద్: గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుక

    -ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి

    -వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి

    -క్రీడాకారులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు

    -ధ్యాన్ చంద్ మామూలు స్ధాయి నుంచి ఒలింపిక్స్ లో బంగారు పథకాలు సాధించాడు

    -సామాన్యుడు పట్టుదలతో ఆడితే ఏదైనా సాధిస్తాడు అనడానికి ఉదాహరణ ధ్యాన్ చంద్

    -ధ్యాన్ చంద్ చరిత్ర ప్రతి క్రీడాకారుడు తెలుసుకునేందుకు ఆయన పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారు

    -మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు వ్యాయామం అవసరం

    -తెలంగాణలో క్రీడలకు పెద్దపీఠ వేశామ్

    -రాష్ట్రంలో ఇప్పటికే 45 స్టేడియంలను పూర్తి చేసాం

    -మరో 50స్టేడియంలు నిర్మించాలని నిర్ణయించాం

    -ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2శాతం రిజర్వేషన్ కల్పించాం

    -క్రీడాపాలసీ కోసం ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు

    -దేశంలో లేని క్రీడా పాలసీని తీసుకువస్తాం

    -ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్ లో పతకాలు సాధిస్తే దేశానికి గొప్ప పేరు వస్తుంది

    -ప్రతి వ్యక్తి ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకోవాలి

  • 29 Aug 2020 6:18 AM GMT

    Nizam Sagar Project updates: కామారెడ్డి జిల్లా..నిజాంసాగర్ పాజెక్టుకు 638 క్యూసెక్కుల వరద..

    కామారెడ్డి జిల్లా..

    -నిజాంసాగర్ పాజెక్టుకు 638 క్యూసెక్కుల వరద..

    -పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు

    -ప్రస్తుతం నీటి మట్టం 1384.42 అడుగులు

    -17.8 పూర్తి టి ఎం సి

    -ప్రస్తుత టి ఎం సి 2.255

  • 29 Aug 2020 6:13 AM GMT

    Koulas Nala Project updates: ఒక గేటు ఎత్తి నీరు దిగువకు విడుదల..

    కామారెడ్డి జిల్లా..

    -కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి నీరు దిగువకు విడుదల..

    -ఇన్ ఫ్లో 360 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 289 క్యూసెక్కు లు

    -పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు

    -ప్రస్తుత నీటిమట్టం 458 మీటర్లు

  • 29 Aug 2020 6:09 AM GMT

    Jayashankar Bhupalpally updates: లక్ష్మీ బ్యారేజ్-50 గేట్లు ఎత్తిన అధికారులు....

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    -లక్ష్మీ బ్యారేజ్

    -50 గేట్లు ఎత్తిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 90.70 మీటర్లు

    -పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    -ప్రస్తుత సామర్థ్యం 0.844 టీఎంసీ

    -ఇన్ ఫ్లో 94,500 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 88,600 క్యూసెక్కులు

    -10 o clock update

  • 29 Aug 2020 5:58 AM GMT

    Hydarabad latest news: హైదరాబాద్ సైబర్ క్రైమ్

    బ్రేకింగ్..

    -హైదరాబాద్ సైబర్ క్రైమ్

    -సికింద్రాబాద్ తాడ్బండ్ లో 1 కోటి 23 లక్షలు మాయం చేసిన ఏటీఎం కస్తోడియన్ల కేసు లో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు

    -వరంగల్ కి చెందిన విజయ్ కుమార్, అశోక్ లే సూత్రధారులని తేల్చిన పోలీసులు.

    -గత నెల సికింద్రాబాద్ ఏటీఎం సెంటర్లల్లో డబ్బు నింపకుండ 1 కోటి 30 లక్షలు ఎత్తుకెళ్లిన కస్తోడియన్లు.

    -గత నెలలో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సెక్యూర్ వాల్యూ సంస్థ..

    -గడచిన కొద్ది రోజులుగా కేసును దర్యాప్తు జరిపిన సిసిఎస్ పోలీసులు

    -ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.

  • 29 Aug 2020 1:28 AM GMT

    Adilabad district updates: బీమ్ పూర్ మండలం తాంసి కే గ్రామంలో పులి భయం..

    ఆదిలాబాద్ జిల్లా..

    -బీమ్ పూర్ మండలం తాంసి కే గ్రామంలో పులి భయం..

    -గతకోన్ని రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పులి..

    -పులి భయం తొలగించడానికి బెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన. అటవీ అదికారులు ‌.

    -పదిమంది అటవీ సిబ్బంది తో బెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన అటవీ శాఖ అదికారులు

Print Article
Next Story
More Stories