Live Updates: ఈరోజు (28 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (28 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 28 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి మ.1-17 తదుపరి త్రయోదశి | పూర్వాభాద్ర నక్షత్రం ఉ.10-39 తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: రా.9-06 నుంచి 10-51 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Hussain Sagar Updates: హుస్సేన్ సాగర్ పటిష్టత పరిశీలనకు నిపుణుల కమిటీ...
    28 Oct 2020 3:57 PM GMT

    Hussain Sagar Updates: హుస్సేన్ సాగర్ పటిష్టత పరిశీలనకు నిపుణుల కమిటీ...

    హైదరాబాద్... 

    #ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ చైర్మన్, మరో 9 మంది సభ్యులతో నిపుణుల కమిటీ.

    #కమిటీలో సభ్యునిగా ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి.

    #ఇద్దరు ఈఎన్సీలు, ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు, ముగ్గురు ఐఐటీ ప్రొఫెసర్లు మరో ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ.

    #మొత్తం 4 అంశాలపై అధ్యయనం చేయనున్న కమిటీ.

    #హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ సవాళ్లు, దాని పటిష్టత, నీటి సామర్థ్యత పరిస్థితి, వరద కాలువల పరిస్థితి, పటిష్టతను మెరుగుపరచడం తదితర అంశాలపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశం.

    #అధ్యయనం కోసం అయ్యే ఖర్చు ఖర్చు జిహెచ్ఎంసి నిధుల నుంచి వాడుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం

  • 28 Oct 2020 2:33 PM GMT

    Yadadri Updates: గడ్డమీది రవీందర్ గౌడ్ ప్రమాణ స్వీకారం...

    యాదాద్రి :

    * ఆలేరు మార్కెట్ యార్డు చైర్మన్ గా గడ్డమీది రవీందర్ గౌడ్ ప్రమాణ స్వీకారం...

    * హాజరైన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ,డిసిసిబి చైర్మన్ మహేందర్ రెడ్డి...

  • Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద....
    28 Oct 2020 2:26 PM GMT

    Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద....

      జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    -- 24 గేట్లు ఎత్తిన అధికారులు

    -- పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

    -- ప్రస్తుత సామర్థ్యం 96,30 మీటర్లు

    -- ఇన్ ఫ్లో 56,280 క్యూసెక్కులు

    -- ఔట్ ఫ్లో 30,860 క్యూసెక్కులు

  • Saraswati Barrage Updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద....
    28 Oct 2020 2:23 PM GMT

    Saraswati Barrage Updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద....

      జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

    -- 10 గేట్లు ఎత్తిన అధికారులు

    -- పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    -- ప్రస్తుత సామర్థ్యం 117.85 మీటర్లు

    -- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    -- ప్రస్తుత సామర్థ్యం 8.25 టీఎంసీ

    -- ఇన్ ఫ్లో 34,000 క్యూసెక్కులు

    -- ఔట్ ఫ్లో 34,000 క్యూసెక్కులు

  • Dubbaka Updates: విజయశాంతి తో ముగిసిన కుసుం కుమార్ భేటీ....
    28 Oct 2020 2:20 PM GMT

    Dubbaka Updates: విజయశాంతి తో ముగిసిన కుసుం కుమార్ భేటీ....

    - జెట్టి కుసుమ కుమార్, ...పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

    - కరోనా నేపథ్యంలో విజయశాంతి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు

    - విజయశాంతి కాంగ్రెస్ లోనే కొనసాగుతారు

    - మీడియాలో వస్తున్నవి వాస్తవం కాదు.

    - కాంగ్రెస్ నాయకత్వం తో టచ్ లో ఉన్నారు

    - బీజేపీ తో చర్చల ప్రస్తావన కూడా విజయ శాంతి తో రాలేదు

    - కాంగ్రెస్ విజయశాంతి ని గౌరవంగానే చూస్తోంది

    - పీసీసీ కూడా ఎన్నికల ప్రచారం కోసం రమ్మని అడిగారు

    - కోవిడ్ వల్లా రాలేనని చెప్పారు

    - విజయశాంతి కాంగ్రెస్ లోనే ఉంటారు

    - పార్టీ మార్పు పై మా మధ్య చర్చ రాలేదు.

Print Article
Next Story
More Stories