Live Updates: ఈరోజు (24 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (24 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 24 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | దశమి - 26:44:08 వరకు తదుపరి ఏకాదశి | పూర్వభాద్ర నక్షత్రం - 15:32:06 వరకు తరువాత ఉత్తరాభాద్ర | వర్జ్యం 07:11:07 నుండి 07:56:00 | అమృత ఘడియలు 11:40:27 నుండి 12:25:21 | దుర్ముహూర్తం08:40:54 నుండి 09:25:47 | రాహుకాలం 14:51:14 నుండి 16:15:24 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 24 Nov 2020 5:31 AM GMT

    Nizamabad Updates: నేడు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం...

    నిజామాబాద్ జిల్లా...

    -భీమ్‌గల్ లింబాద్రిగుట్టపై నేడు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

    -భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలి - ఆలయ ధర్మకర్తలు

  • Kamareddy Updates: సదాశివనగర్ మండలంలోని తాటిపత్రిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని    దుండగులు...
    24 Nov 2020 5:18 AM GMT

    Kamareddy Updates: సదాశివనగర్ మండలంలోని తాటిపత్రిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు...

     కామారెడ్డి జిల్లా:

    - సదాశివనగర్ మండలంలోని సజ్జానాయక్ తండ గ్రామపంచాయతీ కార్యాలయ పర్నిచర్ ను ధ్వంసం చేసి, తాటిపత్రిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని    దుండగులు.

    - గ్రామ పంచాయతీ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు.

    - ధ్వంసం చేసిన గ్రామపంచాయతీ ఆస్తి విలువ సుమారు 40 వేలు ఉంటుందని వెల్లడించిన సర్పంచ్ నీల.

    - గతంలో రెండుసార్లు జెండా గద్దెను కూడా కూల్చిన దుండగులు.

    -పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సర్పంచ్ నీల.

  • Kamareddy Updates: జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు!
    24 Nov 2020 5:16 AM GMT

    Kamareddy Updates: జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు!

      కామారెడ్డి జిల్లా:

    * కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 13116 కరోనా పాజిటివ్ కేసుల నమోదు.

    * ఇప్పటివరకు 80 మంది మృతి చెందగా, 8415 మంది డిశ్చార్జ్ .

    * ప్రస్తుతం 4701 కరోనా పాజిటివ్ కేసులు .

  • Kamareddy Updates: సదాశివనగర్ మండలం శివారులో చిరుత సంచారం...
    24 Nov 2020 5:12 AM GMT

    Kamareddy Updates: సదాశివనగర్ మండలం శివారులో చిరుత సంచారం...

     కామారెడ్డి జిల్లా:

    - సదాశివనగర్ మండలం తుక్కు వాడి, తుక్కోజివాడి, పద్మాజివాడి, భూంపల్లి, తిమ్మోజివాడి, మోడెగం గ్రామాల శివారులో చిరుత సంచారం.

    - భయాందోళనలో ఆయా గ్రామాల ప్రజలు.

    - చిరుతను పట్టుకునేందుకు తుక్కోజివాడి గ్రామ శివారులో బోను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.

    - సదాశివనగర్ మండలం ఉత్తునూర్ గ్రామానికి చెందిన చాకలి బాలరాజ్ (40)అనే వ్యక్తి కూతుళ్ళ పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని    ఆత్మహత్య.

Print Article
Next Story
More Stories