Live Updates: ఈరోజు (23 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 23 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | నవమి - 24:34:32 వరకు తదుపరి దశమి | శతభిష నక్షత్రం - 13:05:20 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం 08:40:26 నుండి 09:25:22 | అమృత ఘడియలు 11:40:09 నుండి 12:25:04 | దుర్ముహూర్తం 12:25:04 నుండి 13:10:00, 14:39:51 నుండి 15:24:47 | రాహుకాలం 07:49:54 నుండి 09:14:08 | సూర్యోదయం: ఉ.06-23 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Visakha Updates: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం...
    23 Nov 2020 5:17 AM GMT

    Visakha Updates: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం...

     విశాఖ

    * రాగుల 24 గంటలో తుఫాన్ గా మారనున్న వాయుగుండం

    * పూదుచ్చేరికి 700 చైన్నె కు 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతం

    * రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం

    * దక్షిణ కోస్తాంధ్ర లో చాలా చోట్ల భారీ వర్షాలు

    * 25న తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం

  • Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న ఏపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
    23 Nov 2020 5:14 AM GMT

    Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న ఏపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

      తిరుమల

    * కార్తీక మాసంలో స్వామి వారిని దర్శించుకోవడం అలవాటుగా వస్తోంది.

    * స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉంది.

    * పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపి పంచాయతీ రాజ్ శాఖా మంత్రి

  • Tirumala Updates: శ్రీవారి దర్శనార్థం రేపు కుటుంబ సమేతంగా తిరుమలకు రాష్ట్రపతి రాక...
    23 Nov 2020 4:51 AM GMT

    Tirumala Updates: శ్రీవారి దర్శనార్థం రేపు కుటుంబ సమేతంగా తిరుమలకు రాష్ట్రపతి రాక...

    * పర్యటనలో పాల్గొననున్న గవర్నర్, సీఎం జగన్ మోహన్ రెడ్డి

    * చెన్నై నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో రేపు ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి రాక

    * రేణిగుంట నుండి తిరుచానూరు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శింకుంటారు..

    * మధ్యాహ్నం 12: 15 గంటలకు తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహాన్నికి చేరుకుంటారు....

    * 12.50 గంటలకు క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీవరాహ స్వామివారిని దర్శించుకుని మహద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేయనున్నారు.

    * శ్రీవారిని దర్శించు కున్న అనంతరం 3 గంటలకు తిరుమల తిరుగు ప్రయాణం 3.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి సాయంత్రం అహ్మదాబాద్     కు వెళ్లనున్నారు.

    * రాష్ట్రపతి రాక సందర్భంగా తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు, భారీ బందో బస్తు ఏర్పాట్లు చేసిన పోలిసులు

    * శ్రీవారి దర్శనాన్ని కూడా దాదాపు 2 గంటలకు పైగా నిలిపి వేయనున్నారు.

  • Anantapur Updates: కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బొత్స సత్యనారాయణ పర్యటన...
    23 Nov 2020 4:25 AM GMT

    Anantapur Updates: కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బొత్స సత్యనారాయణ పర్యటన...

     అనంతపురం:

    * కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రి లో 50 పడకల పెంపుకు సంబంధించి నూతన భవనానికి శంకుస్థాపన.

    * తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన లో పాల్గొననున్న మంత్రి.

    * రాయదుర్గం లో వంద పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి.

  • Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...
    23 Nov 2020 4:19 AM GMT

    Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...

       నెల్లూరు...

    -- ఇన్ ఫ్లో 8376 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 8454 క్యూసెక్కులు.

    -- ప్రస్తుత నీటి మట్టం 75.358 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.

  • Tirumala Updates: దుబ్బాకాలో బి.జె.పి. విజయం సాధించిన తరువాత స్వామి వారిని దర్శించుకోవాలని అనిపించింది...
    23 Nov 2020 4:11 AM GMT

    Tirumala Updates: దుబ్బాకాలో బి.జె.పి. విజయం సాధించిన తరువాత స్వామి వారిని దర్శించుకోవాలని అనిపించింది...

     తిరుమల

    * శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బి.జె.పి. నేత బాబుమోహన్.

    * దుబ్బాకా విజయం సాధించినట్లే జీహెచ్ఏంసీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించాలని స్వామి వారిని ప్రార్ధించాను.

    * జీహెచ్ఏంసీలో బి.జె.పి. జెండా ఎగుర వేయాలని ప్రయత్నిస్తున్నాం.

    * దుబ్బాకా ఎన్నికల్లో విజయం‌ సాధించడం కేసీఆర్ ను ఓడించినట్లే లెక్క.

    * తెలంగాణలో‌ కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా వుంది కనుక బిజెపి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.

    * కేసీఆర్ కేవలం మాటలే కానీ చేతలు లేదు, ప్రజలకు మంచి చేస్తే ఎప్పటికి మరిచిపోరు.

    * బి.జె.పి. తప్ప వేరోకటి లేదని చాలా మంది బిజెపిలో చేరుతున్నారు.

    * మళ్ళీ కాబోయే ప్రధాని కూడా నరేంద్ర మోదీనే.

    * తెలంగాణ,ఆంధ్ర ఎన్నికల్లో కూడా బి.జె.పి. విజయం సాధిస్తుంది.

  • Tirumala Updates: ఇవాళ నుండి వర్చువల్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవలు..
    23 Nov 2020 3:27 AM GMT

    Tirumala Updates: ఇవాళ నుండి వర్చువల్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవలు..

     తిరుమల

    - వర్చువల్ విధానానికి భక్తుల నుంచి పెరుగుతున్న ఆదరణ

    - నవంబర్ నెలకు కల్యాణోత్సవ టికెట్లు కొన్న 31,380 మంది భక్తులు

    - ఊంజల్ సేవా టికెట్లు కొనుగోలు చేసిన 2,185 మంది భక్తులు

    - ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు కొన్న 2,546 మంది భక్తులు

    - సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కొన్న చేసిన 1,748 మంది 

  • Srikakulam Updates: రెండవ సోమవారం సంధర్భంగా కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు...
    23 Nov 2020 3:03 AM GMT

    Srikakulam Updates: రెండవ సోమవారం సంధర్భంగా కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు...

      శ్రీకాకుళం..

    * జిల్లాలో ఉన్న శ్రీముఖలింగం, శ్రీచక్రపురం లో ఉన్న సహస్ర శివలింగ మందిరం, ఏండ్లమల్లిఖార్జున దేవాలయం, శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయంల వద్ద   రెండవ సోమవారం సంధర్భంగా కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.

    * మాస్క్ వేసుకున్న వారికే ఆలయ ప్రవేసమన్న జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్

    * ప్రతి ఆలయంలోకి వెళ్లే ద్వారా వద్ద సానీటైజర్ ఏర్పాటు..

    * భక్తులు భౌతిక దూరం పాటించాలని పిలుపు

  • Vijayawada Updates: కార్తీక సోమవారం కావడంతో కిటకిటలాడుతున్న శైవకేత్రలు....
    23 Nov 2020 2:59 AM GMT

    Vijayawada Updates: కార్తీక సోమవారం కావడంతో కిటకిటలాడుతున్న శైవకేత్రలు....

     విజయవాడ..

    * కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో శివాలయాలకు పెద్దసంఖ్యలో పోటెత్తిన భక్తులు..

    * కోవిడ్ కారణంగా నది సాన్నంకి అనుమతి ఇవ్వని అధికారులు...

    * ఇళ్ల వద్ద స్నానాలు ఆచరించి తెల్లవారుజాము నుంచే ఆలయానికి వస్తున్న భక్తులు

    * కార్తీక దామోదరుడు కి రుద్రాభిషేకాలు, బిల్వార్చన, పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్న అర్చకులు 

  • Annavaram Updates: అటు పెళ్లి బాజా , ఇటు కార్తీకమాసం సందడి...
    23 Nov 2020 2:56 AM GMT

    Annavaram Updates: అటు పెళ్లి బాజా , ఇటు కార్తీకమాసం సందడి...

     తూర్పుగోదావరి.. అన్నవరం

    * భక్తులతో కిక్కిరిసిన సత్యదేముని ఆలయం.

    * తెల్లవారుజాము 3 గంటల నుండి ప్రారంభమైన సత్యదేముని వ్రతాలు , సర్వ దర్శనాలు.

    * దర్శనం అనంతరం రావి చెట్టు వద్ద ధీఫారాధన చేస్తున్న భక్తులు.

Print Article
Next Story
More Stories