Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 22 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి రా. 3-09వరకు తదుపరి సప్తమి | అనూరాధ నక్షత్రం రా. 1-36 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం ఉ.6-45 నుంచి 08-15 వరకు | అమృత ఘడియలు: ఉ. 3-45 నుంచి 6-22 వరకు | దుర్ముహూర్తం: ఉ. 08-17 నుంచి 09-06 వరకు తిరిగి రా. 10-44 నుంచి 11-33 వరకు | రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 22 Sep 2020 8:16 AM GMT

    GHMC Updates: జిహెచ్ఎంసి ఎన్నికల ఏర్పాట్లపై స్పీడ్ పెంచిన బల్దియా అధికారులు..

    జిహెచ్ఎంసి.. 

    లోకేష్ కుమార్..

    - జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో అధికారులతో కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశం

    - ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించిన కమిషనర్ లోకేష్ కుమార్

    - ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలి

    - ఓటింగ్ శాతాన్ని పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

    - పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, కంప్లైంట్ సెల్ వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి

  • 22 Sep 2020 8:06 AM GMT

    Anti-Agrarian Bill: రైతాంగ వ్యతిరేక బిల్లులపై క్షేత్రస్థాయిలో ఉద్యమం...ఠాగూర్..

    డీసీసీ అధ్యక్షులతో..ఏఐసీసీ ఇంచార్జి ఠాగూర్..

    - రైతు సంఘాలతో కలిసి వ్యవసాయ బిల్లులపై పోరాటం..

    - పార్టీ అభివృద్ధి లో డీసీసీ ల పాత్ర చాలా కీలకం..

    - వారితో అన్ని విషయాలలో సంప్రదిస్తాం..

    - క్రమశిక్షణ, టీమ్ వర్క్ చాలా ముఖ్యం..

    - మండలి ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో క్రియాశీలకంగా ఉండాలి.

    - పంచాయత్ రాజ్ సంఘటన్ జిల్లా కో ఆర్డినెటర్లను వెంటనే నియమించండి..

    - తెలంగాణ ప్రజలు బావోగ్వేద అంశాలపై ఎక్కువ స్పందిస్తారు. తెలంగాణ విషయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ చేసిన త్యాగాలు వారి గుండెల్లోకి చేరేలా కృషి      చేయండి..

    - వ్యయసాయ బిల్లులతో మోడీ, అంబానీ, ఆధానిలు విలన్లుగా రైతులను దోచుకంటున్నారు..

    - కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కావొద్దు.. మన భావజాలం ఇంటింటికీ చేరాలి..

    - క్రమశిక్షణ ఉల్లంగిస్తే ఊరుకునేది లేదు.. టీం వర్క్ గా పనిచేయాలి..

    - సామాజిక మాధ్యమాల్లో క్రమశిక్షణ ఉల్లంఘించి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు.

  • 22 Sep 2020 7:58 AM GMT

    Kamareddy updates: సీఎం కేసీఆర్ కు వ్యతిరేఖంగా నినాదాలు..

    కామారెడ్డి :

    -నూతన ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్     కార్యాలయ ముట్టడి

    -రహదారి వద్దనే నాయకులను అడ్డుకున్న పోలీసులు

    -బారికేడ్లను తోసుకుంటూ కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించి నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ కు వ్యతిరేఖంగా నినాదాలు..

  • National updates: కేటీఆర్ పై మండిపడ్డ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్..
    22 Sep 2020 7:37 AM GMT

    National updates: కేటీఆర్ పై మండిపడ్డ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్..

    జాతీయం..

    ధర్మపురి అరవింద్, బీజేపీ ఎంపీ..

    -కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులిస్తున్నా ఇవ్వడం లేదని అసత్యాలు చెప్తున్నారు

    -కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలలో వివిధ పధకాల కింది తెలంగాణకి ఏడు వేల కోట్లు కేటాయించిది

    -కానీ కేటీఆర్ కేవలం 290 కోట్లు కేటాయించిదని తప్పుడు ట్విట్ చేసాడు

    -290 కోట్లు కేవలం కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి ఇచ్చింది

    -అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ ని మించి పోతున్నాడు కేటీఆర్

    -కేంద్రం పంపిన వెంటిలేటర్ లను కూడా ఉపయోగించుకోలేదు

    -కోవిడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తున్నదో ప్రజలకు తెలుసు..

  • 22 Sep 2020 7:25 AM GMT

    ACB updates: రెండవ రోజు కొనసాగుతున్న విచారణ..

    ఏసీబీ అప్ డేట్స్.....

    -అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామి జీవన్ గౌడ్ భూ అక్రమాల పై సాగుతున్న విచారణ...

    -గతంలో నగేష్ పనిచేసిన ప్రాంతాల్లో జరిగిన అక్రమాల పై ఆరా తీస్తున్న ఏసీబీ..

    -నిజామాబాద్ జిల్లాలో ఆర్డీవో గా పనిచేసిన సమయంలో జీవన్ గౌడ్ తో జరిపిన లావదేవీల పై ఏసీబీ విచారణ...

    -నగేష్ కు సంబంధించిన భారీగా ఆస్తుల గుర్తింపు

    -నగేష్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ కోసం బ్యాంక్ అధికారుల తో మరో డూప్లికేట్ కీ సిద్ధం చేస్తున్న ఏసీబీ..

    -లాకర్ ఓపెన్ చేస్తే మరిన్ని వివరాకు వెలుగులోకి వస్తాయని భావిస్తున్న ఏసీబీ..

    -ఇప్పటికే ఆర్డీవో అరుణా రెడ్డి బ్యాంకు లాకర్ ఓపెన్ చేసిన ఏసీబీ..

    -NOC కోసం మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి స్టాంప్ అండ్ రీజిస్టేషన్ కు రాసిన లేఖ లో ఉన్న సంతకం పై ఆరా తీస్తున్న ఏసీబీ..

    -త్వరలో నోటీసులు ఇచ్చి ధర్మారెడ్డి ని విచారించే అవకాశం.

  • 22 Sep 2020 7:10 AM GMT

    Karimnagar updates: జిల్లా కలెక్టరేట్ ముందు బిజెపీ నేతల ఆందోళన ఉద్రిక్తత..

    కరీంనగర్ జిల్లా..

    -రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు...

    -పేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వాలని, ఎల్ ఆర్ఎస్ ను తొలగించాలని డిమాండ్...

    -అందోళనకు భారీ ఎత్తున హాజరైన బీజేపీ నాయకులు,కార్యకర్తలు..

    -ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు..

  • 22 Sep 2020 6:53 AM GMT

    Telangana Latest news: డబుల్ బెడ్రూం ఇళ్ళపై భట్టి, తలసాని మధ్య కొనసాగుతోన్న మాటల యుద్ధం..

    -డబుల్ బెడ్రూం ఇళ్ళపై మంత్రి తలసానివి బోగస్ లెక్కలంటోన్న భట్టి

    -నాంపల్లి నియోజకవర్గంలో 1824 ఇళ్ళు కట్టినట్లు నిన్న తలసాని ప్రకటన

    -నాంపల్లిలో కడ్తోన్న 1824 ఇళ్ళను పరిశీలించటానికి మీడియా ప్రతినిధులతో బయలుదేరిన భట్టి విక్రమార్క

    -నాంపల్లిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదంటోన్న భట్టి

    -ప్రభుత్వ మోసాలు నగర ప్రజలకు తెలియాలంటోన్న సీఎల్పీ నేత

  • 22 Sep 2020 5:55 AM GMT

    Komaram Bheem district updates: కుమ్రంబీమ్ జిల్లాలో కోనసాగుతున్నా పోలీసుల కూంబింగ్...

    -కొత్తగా మరో ఆరు గ్రేహౌండ్స్ బలగాలను రంగంలోకి దింపిన పోలీసులు

    -మొత్తంఇరవై గ్రేహౌండ్స్ బలగాలతొ కోనసాగుతున్నా కూంబింగ్

    -సిర్పూర్ టి, దహేగామ్, కాగజ్‌నగర్‌, బెజ్జూర్‌, చింతలమానే పల్లి మండలాల్లో గూడాలను , అడవులను జల్లేడ పడుతున్న పోలీసులు..

    -మావోలను అడవులలో చుట్టుముట్టిన పోలీసు. బలగాలు..

    -దిగ్బందనంలో చిక్కుకున్నా మావోయిస్టు నాయకుడు బాస్కర్, వర్గీస్, రాము, లింగవ్వ.

    -తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో కోనసాగుతున్నా నిఘా...

    -డెగ కన్నుతో మావోల కదలికలు పరిశీలిస్తున్నా పోలీసులు..

    -మహరాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసిన తెలంగాణ పోలీసులు..

    -మావోలు పారిపోతే మహరాష్ట్ర లో పట్టుకోవడానికి అహేరి, గడ్చిరోలి ప్రాంతాలలో విస్త్రుతమైనా తనిఖీలు

    -మావోల డైరీ అదారంగా సమాచారం సేకరిస్తున్నా ఇంటలిజెన్స్ వర్గాలు..

    -మావోలకు సహకరికస్తున్నా వారి సమాచారాన్ని కూపీలాగుతున్నా నిఘా వర్గాలు

  • 22 Sep 2020 5:16 AM GMT

    ACB updates: కోటి 12 లక్షల లంచం కేసులో రెండవరోజు నిందితుల కస్టడి..

    ఏసీబీ అప్ డేట్స్....

    -ఐదుగురు నిందితులను రెండవ రోజు విచారించనున్న ఏసీబీ..

    -ఆర్డీవో అరుణా రెడ్డి ని చంచల్ గూడ జైలునుండి ఏసీబీ కార్యాలయానికి తరలించినున్న ఏసీబీ అధికారులు..

    -అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధీనం లోనే నిందితులు..

    -నగేష్ బ్యాంక్ లాకర్ పై నేడు విచారణ

    -40 లక్షలు ఎక్కడ అనే దానిపై రాని స్పస్టత

    -అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నంచనున్న ఏసీబీ

    -పలువురు అనుమానితులను, సాక్షులను విచారించనున్న ఏసీబీ.

  • Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
    22 Sep 2020 5:13 AM GMT

    Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...

    మహబూబ్ నగర్ జిల్లా :

    -26 గేట్లు ఎత్తివేత..

    -ఇన్ ఫ్లో: 2,25,400 వేల క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో: 2,32,602 వేల క్యూసెక్కులు.

    -పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: :9.657 టీఎంసీ.

    -ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.869 టీఎంసీ.

    -పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

    -ప్రస్తుత నీటి మట్టం: 318.130 మీ.

Print Article
Next Story
More Stories