Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Sept 2020 9:30 AM IST
Vizianagaram updates: జిల్లాలో నేడు ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల పర్యటన..
విజయనగరం..
-ధర్మాన కృష్ణదాస్, ఆళ్ల నాని, పుష్పశ్రీవాణి నేడు జిల్లాకు రాక
-జిల్లాకు కేటాయించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం పార్వతీపురంలో స్థల పరిశీలన.
- 21 Sept 2020 9:27 AM IST
Visakha updates: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద వ్యక్తి మృతి..
విశాఖ..
-మంటల్లో కాలుతున్న గుర్తుతెలియని వ్యక్తి నడి రోడ్డు పైన దుర్ఘటన..
-ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాల్సి ఉంది..





