Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 20 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి సా.04-40 వరకు తదుపరి పంచమి | అనూరాధ నక్షత్రం ఉ.09-37 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం: మ.02-55 నుంచి 04-25 వరకు | అమృత ఘడియలు మ.12-01 నుంచి 01-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి రా. 10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Ram Mohan Naidu Kinjarapu: వైసిపి అధికారంలోకి వచ్చాక అక్రమాలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా పెరిగాయి!
    20 Oct 2020 4:39 PM GMT

    Ram Mohan Naidu Kinjarapu: వైసిపి అధికారంలోకి వచ్చాక అక్రమాలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా పెరిగాయి!

    శ్రీకాకుళం జిల్లా..

    -ఎంపీ రామ్మోహన్ నాయుడు కామెంట్స్..

    -ఎంతటి తప్పు చేసినా పోలీసుల అండదండలు ఉంటాయనే ధీమాతో అనేకమంది చెడు కార్యక్రమాలకు పాల్పడుతున్నారు..

    -జిల్లాలో కూడా పోలీసులను నమ్మాలా లేదా అనే పరిస్థితులు నెలకొన్నాయి..

    -మంచినీళ్ల పేటలో ఓ వాలంటీర్ స్థానిక మహిళ పై ప్రవర్తించిన తీరు బాధాకరం..

    -మనుషులు మృగాల్లా మారడానికి కారణం జగన్..

    -వైసిపి నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి కంకణం కట్టుకున్నారు..

    -టిడిపిని అణగదొక్కాలనే దూరాలోచనతోనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు..

    -మేము న్యాయం కోసం స్టేషన్ లకు వెళితే కౌంటర్ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు..

    -న్యాయాన్ని పరిరక్షించాలని ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసాం..

  • Krishna district updates: ఆటోలో అక్రమంగా మద్యం రవాణా...
    20 Oct 2020 4:34 PM GMT

    Krishna district updates: ఆటోలో అక్రమంగా మద్యం రవాణా...

    కృష్ణాజిల్లా..

    -తెలంగాణా రాష్ట్రం కోదాడ నుండి నందిగామ కు ఆటోలో అక్రమంగా మద్యం రవాణా

    -ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన నందిగామ పోలిసులు

    -340 మద్యం బాటిళ్లు స్వాధీనం

  • Vijayawada dhurgamma updates: అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు..
    20 Oct 2020 4:32 PM GMT

    Vijayawada dhurgamma updates: అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు..

    విజయవాడ

    దుర్గగుడి ఈవో సురేష్ బాబు

    -4 వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు

    -11981 మంది దర్శనానికి వచ్చారు 4483 లడ్డు ప్రసాదాలు విక్రయించాం

    -14,54,345 రూపాయలు సాయంత్రం వరకు వచ్చిన ఆదాయం

    -రేపు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు

  • Bharat Ram: డైరెక్టర్ల ను తన కార్యాలయంలో సత్కరించిన ఎంపీ భరత్ రామ్..
    20 Oct 2020 4:01 PM GMT

    Bharat Ram: డైరెక్టర్ల ను తన కార్యాలయంలో సత్కరించిన ఎంపీ భరత్ రామ్..

    తూర్పుగోదావరి -రాజమండ్రి

    -56 బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల ను తన కార్యాలయంలో సత్కరించిన ఎంపీ భరత్ రామ్.

    -నగరంలో బీసీ ల భారీ ర్యాలీ, అపర నవయుగ పూలే మన సీఎం జగన్..

    -గోదావరి గట్టు పై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఎంపీ భరత్

  • Vijayawada updates: సైటిఫిక్ గా వెళ్ళి కొన్ని ఎవిడెన్సులు రాబట్టాం!
    20 Oct 2020 3:47 PM GMT

    Vijayawada updates: సైటిఫిక్ గా వెళ్ళి కొన్ని ఎవిడెన్సులు రాబట్టాం!

    విజయవాడ..

    -సీపీ బి. శ్రీనివాసులు

    -హరికృష్ణ కారు ద్వారా క్లూస్ దొరికాయి

    -కాల్పుల సంఘటనలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది

    -ఇద్దరికీ తోడ్పడిన ఆటో డ్రైవర్ రాధాకృష్ణారెడ్డి

    -సాకేత్ రెడ్డి, గంగాధార్ అలియాస్ గంగూ భాయ్ కాల్పులు జరిపారు

    -కాల్పులకు వినియోగించిన తుపాకీ స్వాధీనం చేసుకున్నాం

    -సింగపూర్ లో పనిచేసాడు సాకేత్ రెడ్డి

    -హైదరాబాదులో ఉన్నాడు సాకేత్ రెడ్డి

    -బీహార్ నుంచీ తుపాకీ కొనుక్కొచ్చాడు

    -తెనాలికి చెందిన సందీప్ సాకేత్ రెడ్డికి సుపారీ ఇచ్చాడు

    -సందీప్ మెసేజ్ ద్వారా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయాలని సాకేత్ రెడ్డిని రప్పించాడు

    -గంగూ భాయ్, సాకేత్ రెడ్డి కలిసి లిక్కర్ తీసుకున్నారులిక్కర్ తీసుకునేందుకు క్రైమ్ స్పాట్ కు వచ్చారు

    -మృతి చెందిన మహేష్ ను, దోషులను వెళ్ళిపోమని బీటు పొలీసులు చెప్పారు

    -మహేష్ మాటలు విన్న నిందితులకు, మహేష్ కు మధ్య గొడవ జరిగింది

    -సాకేత్ మాన్షన్ హౌస్ బ్రాందీ రెండు బాటిళ్ళు తాగాడు

  • Visakha updates: షీలానగర్ లో ప్రమాదం!
    20 Oct 2020 3:43 PM GMT

    Visakha updates: షీలానగర్ లో ప్రమాదం!

    విశాఖ..

    -షీలానగర్ గేట్వే ఈస్టిండియా ప్రైవేట్ కంటేైనర్ యార్డులో ప్రమాదం

    -క్రేన్ ఢీకొని కొండవీటి సాంబశివరావు అనే ఉద్యోగి మృతి

  • Tadepalli updates: సింగిల్ విండో విధానంతో ఎనర్జీ ఎక్స్పర్ట్ పాలసీలను రూపొందించాం!
    20 Oct 2020 3:35 PM GMT

    Tadepalli updates: సింగిల్ విండో విధానంతో ఎనర్జీ ఎక్స్పర్ట్ పాలసీలను రూపొందించాం!

    తాడేపల్లి..

    -ఎన్ రెడ్ క్యాప్ వైస్ చైర్మన్ రమణారెడ్డి పీసీ

    -రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్తు ప్రాజక్టులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం

    -కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలు గుర్తించాం

    -దీర్ఘకాలిక లీజుకు తీసుకుని పెద్ద ఎత్తున సౌర పవన్ హై-గ్రిడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేలా చర్యలు

    -డవలపర్లు పవర్ ప్లాంట్లు నిర్మిస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఇతర గ్రామాలకు విక్రయించే వీలు

    -రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకుంటుంది

    -కర్నూలు కడప, అనంతపురం జిల్లాలో 3 నుండి 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల అల్ట్రామెగా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్ లకు ప్రోత్సాహం

    -నూతన పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు బహుళ ప్రయోజనాలు

    -కరువు పీడిత ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చేయొచ్చు

    -రాష్ట్రంలో 7 ప్రాంతాల్లో 6,300 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రైజెక్టు ఎర్పాటు

  • 20 Oct 2020 3:27 PM GMT

    Chhattisgarh updates: బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్...

    చత్తీస్ గఢ్ :

    -ఐఇడి పేల్చి,కాల్పులు జరిపిన మావోయిస్టులు.

    -ఇద్దరు జవాన్లకు గాయలు,

    -ఎదురుకాల్పులలో ఒక మావోయిస్ట్ మృతి.

    -భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం..

  • Tirumala updates: స్థానిక బాలాజినాగర్ లో చిరుతపులి సంచారం..
    20 Oct 2020 3:23 PM GMT

    Tirumala updates: స్థానిక బాలాజినాగర్ లో చిరుతపులి సంచారం..

    తిరుమల... 

    -ఈస్ట్ బాలాజినగర్ లో ఓ నివాసగృహం వద్ద ప్రత్యేక్షమయిన చిరుత పులి

    -భయాందోళనలో బాలాజినగర్ వాసులు, గతంలో పలుమార్లు ఇదేప్రాంతంలో కనిపించిన చిరుతలు

  • Amaravati updtaes: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాలని సీఎం వైయస్‌.జగన్‌కు ఆహ్వానం..
    20 Oct 2020 3:20 PM GMT

    Amaravati updtaes: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాలని సీఎం వైయస్‌.జగన్‌కు ఆహ్వానం..

    అమరావతి.

    -క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహమూర్తి

    -కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాలని సీఎం వైయస్‌.జగన్‌కు ఆహ్వానం

    -నవంబరు 20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు

    -సీఎంకి వేద ఆశీర్వచనం ఇచ్చి జ్ఞాపిక అందజేసిన ప్రతినిధులు

    -కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Print Article
Next Story
More Stories