Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 17 Sep 2020 2:34 AM GMT

    Nagarjunasagar Project Updates: 16 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

    నల్గొండ :

    నాగార్జునసాగర్ ప్రాజెక్టు : ఇన్ ఫ్లో :2,93,232 క్యూసెక్కులు.

    - అవుట్ ఫ్లో :2,93,232 క్యూసెక్కులు.

    - పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.

    - ప్రస్తుత నీటి నిల్వ : 310.2522 టీఎంసీలు.

    - పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.

    - ప్రస్తుత నీటిమట్టం: 589.40అడుగులు

  • 17 Sep 2020 2:00 AM GMT

    Ellampally Project: శ్రీపాద ఎల్లం‌పల్లి ప్రాజేక్టు చెరుతున్నా వరదనీరు

    మంచిర్యాల:

    - శ్రీరామ్ సాగర్ నుండి ఎల్లం‌పల్లి ప్రాజేక్టు లోకి బారీగా చెరుతున్నా వరదనీరు

    - ప్రస్తుతం నీటిమట్టం 147.15

    - గరిష్ట నీటిమట్టం148.00 M

    - ప్రస్తుతం నీటినిల్వ: 17.8137

    - పూర్తి స్థాయి నీటినిల్వ 20.175 టిఎంసీలు

    - ఇన్ ప్లో: 2,19,632 c/s*

    - అవుట్ ప్లో 2,37,962 c/s.*

    - ఇరవై ఎనిమిది గేట్లను ఎత్తి వరదనీరు బయటకు వదులుతున్నా అదికారులు

  • 17 Sep 2020 1:58 AM GMT

    Heavy rains in Vikarabad: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం..

    వికారాబాద్ జిల్లా:

    - మర్పల్లి మండలం షాపూర్ తండా దగ్గర పోంగిపోర్లుతున్న వాగు.

    - పొలం నుంచి ఇంటికి వెళ్లే సమయంలోవాగు దాటేందుకు ప్రయత్నించిన నీటిలో కొట్టుకుపోయిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు.

    - ఒకరి మృతి... ముగ్గురిని కాపాడిన తండా వాసులు.

    - మృతురాలు వికారాబాద్ జిల్లా , మర్పల్లి మండలం, షాపూర్ తండాకు చెందిన అనితాబాయి గా గుర్తింపు

  • 17 Sep 2020 1:26 AM GMT

    Sarasvati Barrage: సరస్వతి బ్యారేజ్ 50 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    - పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 117.000 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 6.63 టీఎంసీ

    - ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3,48,000 క్యూసెక్కులు

  • 17 Sep 2020 1:25 AM GMT

    Nagarkurnool Updates: సిద్దాపూర్ వద్ద గల దుందుబీ వాగులో చిక్కుకున్న భార్యభర్తలు

    - నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ వద్ద గల దుందుబీ వాగులో చిక్కుకున్న భార్యభర్తలు వెంకట్ రాములు, విజయ...

    - సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన NDRF బృందాలు...

    - అర్థరాత్రి ఒంటి గంట వరకు కొనసాగిన సహాయక చర్యలు..

    - తీవ్ర ఉత్కంఠ మద్య సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్న అదికారులు, గ్రామస్తులు.

    - వ్యవసాయ పనులు ముగించుకుని తరిగి వస్తుండగా పెరిగిన వాగు ఉదృతులో చిక్కుకున్న భార్యా భర్తలు..

    - సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించిన కలెక్టర్ శర్మన్...

Print Article
Next Story
More Stories