Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 16 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చతుర్దశి రా.7-03వరకు తదుపరి అమావాస్య | మఘ నక్షత్రం మ.12-07వరకు తదుపరి పుబ్బ | అమృత ఘడియలు: ఉ.9-47 నుంచి 11-20 వరకు తిరిగి తె.4-52 నుంచి | వర్జ్యం: రా.7-43 నుంచి 9-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-20 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-01

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 16 Sep 2020 6:07 AM GMT

    Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న వైజాగ్ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ..

    తిరుమల..

    -రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ వాటాలపై పార్లమెంటులో పోరాడాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు

    -మొత్తం 17 అంశాలపై పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో సూచించారు

    -పార్టీ స్టాండ్ ప్రకారం దేశ భద్రత, కరోనా, చైనా వంటి అంశాలపై ప్రస్తావిస్తాం

    -పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెడుతున్న కొన్ని బిల్లుల్లో ఇబ్బందులు ఉండటంతో వాటిని ప్రస్తావిస్తాం

    -రఘురామకృష్ణంరాజు జగన్ దయతో గెలిచి అవివేకంతో ప్రవర్తిస్తున్నాడు

  • 16 Sep 2020 6:02 AM GMT

    Guntur District updates: కోడెల వర్ధంతి కి మేము వ్యతిరేకం కాదు..అంబటి రాంబాబు..

    గుంటూరు:....

    .సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు..

    -కోడెల శివప్రసాదరావు వర్ధంతిని అడ్డగిస్తున్నమని మా పై బురద చల్లటం సరికాదు

    -వర్ధంతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడటం అన్యాయం

    -కోవిడ్ నిబంధనల ప్రకారం చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు

    -రేపు వావిలాల గోపాలకృష్ణ జన్మిందిన వేడుకల్ని మేము భౌతిక దూరం పాటిస్తూ జరుపుతాం

  • 16 Sep 2020 5:59 AM GMT

    Guntur District updates: నేడు ఏపి అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల ప్రధమ వర్దంతి...

    గుంటూరు ః..

    -నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో వర్దంతి కార్యక్రమాలు.

    -పాల్గోనున్న కోడెల తనయుడు కోడెల శివరాం, పలువురు టిడిపి నేతలు.

  • Kadapa District updates: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామం వద్ద విషాదం..
    16 Sep 2020 5:57 AM GMT

    Kadapa District updates: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామం వద్ద విషాదం..

    కడప :

    -గాలేరు నగరి కాలువలోపడి ఇద్దరు ఆత్మహత్య

    -మృతులు అనంతపురం జిల్లా,యన్. పి కుంటా మండలం మర్రికొమ్మదిన్నె గ్రామస్థులుగా గుర్తించిన పోలీసులు

    -మృతురాలు కవిత(24) గ్రామవాలెంటీర్ గా పనిచేస్తుండగా... ఉపాధి నిమిత్తం కువైట్ లో ఉంటున్న భర్త

    -మరొ మృతుడు గ్రామ వి.ఆర్.ఏ గా పనిచేస్తున్న కార్తీక్...ఇటీవల పెళ్లి సంబంధం చూసిన పెద్దలు...

    -మృతులు ఇద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటుండగా...ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ అత్మహత్య...

    -కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీలు..

  • Amaravati updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.
    16 Sep 2020 5:55 AM GMT

    Amaravati updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.

    అమరావతి..

    -రాష్ట్రంలో తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకై చర్యలు చేపట్టండి.

    -ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 43 వేల ఎకరాల భూములను సేకరించారు.

    -కేవలం 4 వేల ఎకరాల భూములకు సంబంధించి మాత్రమే వివాదాలు తలెత్తాయి.

    -మిగిలిన 39 వేల ఎకరాల భూములను తక్షణమే పంపిణీ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు?

    -పేదలకు ఇళ్ల స్థలాలకై పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున కేటాయించండి.

    -తెలంగాణ రాష్ట్ర తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వండి.

    -ఏపీ టిడ్ కో ఆధ్వర్యంలో నిర్మించిన 6 లక్షల గృహాలకు ఇప్పటికైనా తుది మెరుగులు దిద్ది లబ్ధిదారులకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టండి.

  • Anantapur district updates: వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద రాత్రి విద్యుత్ సబ్ స్టేషన్ లో మంటలు..
    16 Sep 2020 5:51 AM GMT

    Anantapur district updates: వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద రాత్రి విద్యుత్ సబ్ స్టేషన్ లో మంటలు..

    అనంతపురం :

    -వజ్రకరూరు మండలం రాగులపాడు 8వ పంప్ హౌస్ వద్ద రాత్రి విద్యుత్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగి సంకేతిక సమస్య వల్ల హంద్రీనీవా కు అగిపోయ  పంపింగ్...

    -పంపింగ్ అగిపోవడంతో చాయాపురం వద్ద హంద్రీనీవా కాలువ నిండిపోయి బయటకు వృధాగా పోతున్న కృష్ణ జలాలు.

    -నీటి ఉదృతంగా ప్రవాహిస్తుడంతో వాహనదారులను అప్రమత్తం చేసిన అధికారులు.

    -ఉరవకొండ,హోతూరు, చాయపురం, కొనకొండ్ల, గుంతకల్లు పోవు వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

  • 16 Sep 2020 5:42 AM GMT

    Rajahmundry updates: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కొత్త రథాన్ని వచ్చే సంక్రాంతికి సిద్ధం చేసేలా కసరత్తు..

    తూర్పుగోదావరి - రాజమండ్రి-

    -అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌, ప్రత్యేక అధికారి, ఏడీసీ రామచంద్రమోహన్‌ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష

    -నూతన రథం నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఛైర్మన్ గా సబ్‌ కలెక్టర్‌ కౌశిక్

    -2021 ఫిబ్రవరిలో జరిగే స్వామివారి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతికి నూతన రథాన్ని నిర్మించాలని నిర్ణయం

    -రథం నిర్మాణానికి వాడే కలప స్వచ్ఛమైన నాణ్యమైన బస్తర్‌ టేకు రావులపాలెం టింబర్‌ డిపోలో గుర్తింపు

    -రథానికి అవసరమైన కలపను ఈనెల 19 నుంచి తగిన పరిమాణంలో కోయించే ప్రక్రియ

    -నూతన రథం పాత రథం మాదిరిగానే పూర్వవైభవం ఉట్టుపడేలా వుంటుదంటున్న దేవదాయశాఖ అధికారులు..

  • Srisailam Project Updates: శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ప్రవాహం
    16 Sep 2020 2:03 AM GMT

    Srisailam Project Updates: శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద ప్రవాహం

    - 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

    - ఇన్ ఫ్లో: 1,73,726 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో: 1,47,500 క్యూసెక్కులు

    - స్పిల్ వే:4×10=1,12,300

    - A P పవర్ ప్లాంట్:31,137

    - పోతిరెడ్డిపాడు:1896

    - హంద్రినివా:1688

    - కల్వకుర్తి:800

    - పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు

    - ప్రస్తుతం నీటి మట్టం : 885.00 అడుగులు

    - పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

    - ప్రస్తుతం: 215.8070 టీఎంసీలు

    - కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 16 Sep 2020 1:57 AM GMT

    Corona positive : 108 ను దగ్ధం చేసిన కోవిడ్ అనుమానితుడు

    ప్రకాశం జిల్లా...

    - ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ ఎదుట 108 అంబులెన్స్ ని దగ్దం చేసిన కోవిడ్ అనుమానిత రోగి సురేష్.

    - ఓ కేసులో ముద్దాయిగా విచారణ కోసం తాలూకా పోలీస్ స్టేషన్ కి తెచ్చిన పోలీసులు.

    - పోలీసు స్టేషన్లో పాయిజన్ సేవించడం 108 కాల్ సెంటర్ కి కాల్ చేసిన పోలీసులు.

    - 108 వాహనం ఎక్కి వాహనం అద్దాలు పగులగొట్టి వాహనం లో ఉన్న స్పిరిట్ తో వాహనం ను దగ్దం చేసిన రోగి సురేష్..

Print Article
Next Story
More Stories