Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 16 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | పాడ్యమి ఉ. 9-07 తదుపరి విదియ | అనూరాధ నక్షత్రం సా. 5-41 తదుపరి జ్యేష్ఠ | వర్జ్యం రా.10-59 నుంచి 12-29 వరకు | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం మ.12-07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-09 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • National Updates: హైదరాబాద్ ఇక్రిశాట్‌కి డ్రోన్ల వినియోగానికి కేంద్రం అనుమతి!
    16 Nov 2020 12:34 PM GMT

    National Updates: హైదరాబాద్ ఇక్రిశాట్‌కి డ్రోన్ల వినియోగానికి కేంద్రం అనుమతి!

    జాతీయం..

    - వ్యవసాయం కోసం మాత్రమే ఉపయోగించే షరతులతో అనుమతి మంజూరు

    - పౌర విమానయాన శాఖ, డీజీసీఎ నుంచి అనుమతులు

  • 16 Nov 2020 11:59 AM GMT

    Warangal Rural District Updates: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసిన ఎమ్మెల్యే...

    వరంగల్ రూరల్ జిల్లా:

    -  వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట, రామవరం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని     రవీందర్ రావు..

  • Mahabubabad Updates: ఆర్టీసీ బస్సు ఇంజన్ లో పొగలు...
    16 Nov 2020 11:55 AM GMT

    Mahabubabad Updates: ఆర్టీసీ బస్సు ఇంజన్ లో పొగలు...

     మహబూబాబాద్ జిల్లా...

    - వరంగల్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇంజన్ లో పొగలు...

    - కేసముద్రం మండల కేంద్రం లోని ఫ్లై ఓవర్ పై నిలిపివేత, తప్పిన ప్రమాదం. ప్రయాణికులు,సిబ్బంది కిందికి దిగి నీళ్లు చల్లి ఆర్పివేశారు..

  • Mahabubnagar Updates:  సి సి రోడ్డు కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...
    16 Nov 2020 11:52 AM GMT

    Mahabubnagar Updates: సి సి రోడ్డు కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...

     మహబూబ్ నగర్ జిల్లా..

    - మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం హనుమాన్ పురాలో సి సి రోడ్డు కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...

    - కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్న మంత్రి

  • 16 Nov 2020 5:39 AM GMT

    Medchal Updates: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిది సురారం కాలనీ లో విషాదం..

      మేడ్చల్ జిల్లా...

      కుత్బుల్లాపూర్

    - దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిది సురారం కాలనీ లో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు

    - బండరాయి తలపై వేసి హత్య చేసినట్లు స్దానికుల అనుమానం.

    - మృతుని వయస్సు 40సంవత్సరాలు వరకు ఉండవచ్చని భావిస్తున్న స్దానికులు.

    - సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

  • Suryapet Updates: లింగేశ్వర స్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు...
    16 Nov 2020 4:28 AM GMT

    Suryapet Updates: లింగేశ్వర స్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు...

    సూర్యాపేట జిల్లా...

    * మేళ్లచెరువు శ్రీ స్వయంభూశంభు లింగేశ్వర స్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు.

    * కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా వేకువజాము నుండే శివుడిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు.

  • 16 Nov 2020 4:18 AM GMT

    Rangareddy Updates: నార్సింగ్ లో విషాదం...

     రంగారెడ్డి జిల్లా..

    - ప్రేమికుల ఆత్మహత్య..

    - నార్సింగ్ లో 2 రోజుల క్రితం ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం..

    - సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ ప్రాంతానికి చెందిన సంపత్, పార్వతి ఇద్దరూ శనివారం సాయంత్రం నార్సింగ్ మంచిరేవుల ప్రాంతంలో కూల్ డ్రింక్ లో         పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం..

    - సంపత్ తన స్నేహితుడికి ఫోన్ చేసి తము పురుగుల మందు తాగమని.. తమను ఆస్పత్రికి తరలించాలని ఫోన్ చేసి కోరడంతో స్నేహితుడు,పోలీసుల     సాయంతో నగరంలోని ఆసుపత్రికి తరలించారు..

    - ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు..

    - ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు....

  • 16 Nov 2020 3:36 AM GMT

    Khammam District Updates: శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు...

    ఖమ్మం జిల్లా... 

    - కార్తీకమాస పర్వదిన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు

    - మొదటి కార్తీక సోమవారం కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ పలు దేవాలయాల్లో స్వామివారిని భక్తులు దర్శించుకునేలా క్యూ లైన్లు ఏర్పాటుచేసిన ఆలయ    అధికారులు.

    - వేకువ జాము నుండే శైవ క్షేత్రాల వద్ద భక్తుల రద్దీ

Print Article
Next Story
More Stories