Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 14 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం దశమి(ఉ. 10-29 వరకు) తదుపరి ఏకాదశి ; మృగశిర నక్షత్రం (తె. 04-27 వరకు) తదుపరి ఆర్ద్ర నక్షత్రం, అమృత ఘడియలు (రా.07-09 నుంచి 08-50 వరకు), వర్జ్యం (ఉ.0 9-00 నుంచి 10-42 వరకు) దుర్ముహూర్తం (ఉ. 08-17 నుంచి 09-08 వరకు తిరిగి మ. 12-30 నుంచి 01-20 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 Aug 2020 10:02 AM IST
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
మహబూబ్ నగర్ జిల్లా :
- ఇన్ ఫ్లో: 1 లక్ష 50 వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 1 లక్ష 42 వేల 437 క్యూసెక్కులు.
- పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:9.657 టీఎంసీ.
- ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.107 టీఎంసీ.
- పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
- ప్రస్తుత నీటి మట్టం: 317.107 మీ.
- 14 Aug 2020 10:01 AM IST
- జి హెచ్ ఎం సి పరిధిలో వున్న బస్తీ దవాఖానలు
- ప్రస్తుతం నడుస్తున్నవి- 168
- ఈ రోజు ప్రారంబిస్తున్నవి-25
- మొత్తం బస్తీదవాఖానల సంఖ్య-193
- ప్రతి వార్డుకు రెండు చొప్పున నగరవ్యాప్తంగా 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడమే లక్ష్యం
- 14 Aug 2020 10:00 AM IST
జిల్లా చెల్డ్ వెలిఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో అక్రమాలు
- సంగారెడ్డి మారుతి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంబంధాలు
- జిల్లా చెల్డ్ వెలిఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో అక్రమాలు...
- లాక్డౌన్ సమయంలో రెస్కూచేసిన మైనర్లను ఇక్కడికే పంపాలనీ సిబ్బందిపై ఒత్తిడి...
- కమిటీ సమావేశాలకు సైతం నేరూగా హాజరైన నిందితుడు వేణుగోపాల్...
- హైపవర్ కమిటీ విచారణలో వెలుగులోకి వస్తున్న మారుతీ అనాధ ఆశ్రమం ఆగడాలు...
- అనాధ ఆశ్రమంలోని 70మందిని విచారించనున్న అధికారులు...
- రాష్ట్రం లోని ఇతర అనాధ ఆశ్రమలాల్లో సైతం తనిఖీలకు అధికారుల ఆదేశం...
- రాష్ట్ర వ్యాప్తంగా 400ఆశ్రమాలు,19వేల మంది అనాధలు.....
- 14 Aug 2020 8:37 AM IST
తెలంగాణా కరోనా బులిటీన్
- 1921 పాజిటివ్ కేసులు నమోదు
- ఇప్పటి వరకు రాష్ట్రంలో 88396 కేసులు
- 9 మాంచి మృతి.. ఇప్పటి వరకు 674 మంది కరోనా తో మృతి
- హైదరాబాద్ లో 356
- మేడ్చల్ లో 168
- రంగారెడ్డి 134 కేసులు నమోదు
- 14 Aug 2020 8:00 AM IST
పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ....
- పూర్తిస్థాయి నీటిమట్టం :8.4 టీఎంసీలు.
- ప్రస్తుత నీటిమట్టం :7.35 టీఎంసీలు .
- పూర్తిస్థాయి నీటిమట్టం :407.అడుగులు .
- ప్రస్తుత నీటి మట్టం : 404 అడుగులు .
- ఇన్ ఫ్లో...:15000 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో..:15000 క్యూసెక్కులు
- కిన్నెరసాని జలకళ...
గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు (3)గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు .... దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
- 14 Aug 2020 7:51 AM IST
నిజామాబాద్ జిల్లా
- 41 టీఎంసీలకు చేరుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
- ఇన్ ఫ్లో 7347 క్యూసెక్కులు, మిషన్ భగీరథ అవుట్ ఫ్లో 4462 క్యూసెక్కులు
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు
- ప్రస్తుత నీటిమట్టం 1075.50 అడుగులు 41. 202 టీఎంసీలు.




