Live Updates: ఈరోజు (సెప్టెంబర్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 13 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.10-53 వరకు తదుపరి ద్వాదశి | పునర్వసు నక్షత్రం మ.1-22వరకు తదుపరి పుష్యమి | అమృత ఘడియలు: ఉ.10-54 నుంచి 12-32 వరకు | వర్జ్యం: రా.9-21 నుంచి 10-57 వరకు | దుర్ముహూర్తం: సా.4-25 నుంచి 5-14 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-03

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati updates: రాష్ట్రంలోని పోలీసులతో డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్....
    13 Sep 2020 5:59 AM GMT

    Amaravati updates: రాష్ట్రంలోని పోలీసులతో డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్....

    అమరావతి..

    -వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు సూచనలు చేయనున్న డీజీపీ గౌతమ్ సవాంగ్..

    -రెండు రోజుల్లో దేవాలయాల జియో ప్యాకింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు..

    -దేవాలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు పై సూచనలు..

    -గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా ఉంచాలి..

    -దేవాలయ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు..

    -మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలి..

    -ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పట్ల అప్రమత్తంగా ఉండాలి..

    -ప్రతి దేవాలయం వద్ద పాయింట్ బుక్లు ఏర్పాటు చేయాలి..

    -నిరంతరం దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పాయింట్ బుక్ ను స్థానిక పోలీస్ అధికారులు పర్యవేక్షించాలి..

    -అగ్ని ప్రమాదం నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు..

    -రాష్ట్రంలోని ప్రతి ఒక్క దేవాలయాల నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సిటీ ఎన్ఫోర్స్మెంట్ ఆక్ట్ 2013 నిబంధనల మేరకు పూర్తిస్థాయిలో భద్రతా ప్రమాణాలు     పాటిస్తూరక్షణ చర్యలు చేపట్టాలి..

  • Chittoor updates: యూట్యూ బ్లూ చూస్తూ నాటుసారా తయారు చేస్తున్నయువ ఇంజినీరు వంశీకృష్ణా రెడ్డి ని అరెస్టు చేసిన పోలీసులు..
    13 Sep 2020 4:55 AM GMT

    Chittoor updates: యూట్యూ బ్లూ చూస్తూ నాటుసారా తయారు చేస్తున్నయువ ఇంజినీరు వంశీకృష్ణా రెడ్డి ని అరెస్టు చేసిన పోలీసులు..

    -యూట్యూ బ్లూ చూస్తూ నాటుసారా తయారు చేస్తున్న చిత్తూరు జిల్లా పాకాల మండలం తోటపల్లికి చెందిన యువ ఇంజినీరు వంశీకృష్ణా రెడ్డి (29)ని అరెస్టు చేసిన పోలీసులు

    -తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపద చాలనే ఆశతో తొలుత కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం సీసాలు తెచ్చి విక్రయిస్తూ నాటు సారా తయారీ

    -తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ సమీ పంలోని నివాసగృహాల్లో ఒక అద్దె గదిలో స్వయంగా సారా తయారు చేస్తున్న ఇంజనీరు

    -ఇంజినీరింగ్ చదివాక కొంత కాలానికి ఐటీ రంగం వస్తువులను మలేషియాకు దిగుమతి దిగుమతులు చేస్తూ నష్టోవమడంతో త్వరగా డబ్బులు సంపాయించడం   కోసం ఈ దారిని ఎంచుకున్న వంశీకృష్ణారెడ్డి..

  • Kalahastheeswara updates: కాళహస్తీశ్వరాలయంలో విగ్రహాలను ఏర్పాటు చేయడంపై ఇద్దరు హోంగార్డులను సరెండర్ చేసిన దేవస్థానం అధికారులు..
    13 Sep 2020 4:48 AM GMT

    Kalahastheeswara updates: కాళహస్తీశ్వరాలయంలో విగ్రహాలను ఏర్పాటు చేయడంపై ఇద్దరు హోంగార్డులను సరెండర్ చేసిన దేవస్థానం అధికారులు..

    చిత్తూరు..

    -కాళహస్తీశ్వరాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు 8 కిలోల బరువున్న శివుడు, నందీశ్వరుని విగ్రహాలను ఏర్పాటు చేయడంపై ఇద్దరు హోంగార్డులను సరెండర్     చేసిన దేవస్థానం అధికారులు

    -భద్రత ఉన్నా విగ్రహాలు ఏర్పాటు చేసిన ఘటనపై సమగ్ర విచారణకు దేవాదాయ శాఖ ఆదేశం

    -పోలీసు లకు ఫిర్యాదు చేసిన ఈఓ..

  • Amaravati updates: నేడు మెడికల్, డెంటల్ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్..
    13 Sep 2020 4:21 AM GMT

    Amaravati updates: నేడు మెడికల్, డెంటల్ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్..

    అమరావతి..

    -రాష్ట్రంలో ఈ పరీక్షకు 61,892 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 151 కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు

    -మేలో జరగాల్సిన నీట్ పరీక్ష కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసిన అధికారులు

    -మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్న పరీక్ష

    -కరోనా నేపథ్యంలో విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

    -గడువు ముగిస్తే పరీక్ష అనుమతించరు

    -పరీక్ష ముగిసేవరకు విద్యార్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు

    -పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టిఎ వెబ్ సైట్ నుంచి హాల్ డౌన్లోడ్ చేసుకోవాలి

    -అడ్మిట్ కార్డులోని కోవిడ్ -19 సెల్స్ డిక్లరేషన్లో వివరాలు నమోదు చేసి వెంట తెచ్చుకోవాలి

    -డ్రెస్ కోడ్ కంపల్సరీ..

  • 13 Sep 2020 4:15 AM GMT

    Antarvedi updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి స్వామివారికి కొత్త రథం తయారీకి రావులపాలెం అడవిలో నాణ్యమైన టేకు కలప ఎంపిక..

    తూర్పుగోదావరి -రాజమండ్రి..

    అంతర్వేది ఫాలోఆఫ్

    -ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రథం పనులు ప్రారంభానికి దేవదాయశాఖ అధికారులు సన్నాహాలు

    -రాష్ట్రంలో వివిధ దేవాలయాలకు 80 రథాలు తయారు చేసిన అనుభవం వున్న గణపతి ఆచార్యులకు ఈ రథం నిర్మాణ బాధ్యతలు

    -అంతర్వేది రథం దగ్ధం ఘటన పై సిబిఐ విచారణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఆలయం మరింత కట్టుదిట్టం చేసిన బందోబస్తు

    -రథం దగ్ధమైన షెడ్డు చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసిన పోలీసులు.

Print Article
Next Story
More Stories