Live Updates: ఈరోజు (13 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 13 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి: సా.4-08 తదుపరి చతుర్దశి | చిత్త నక్షత్రం రా.10-28 తదుపరి స్వాతి | వర్జ్యం ఉ.7-32 నుంచి 9-02 వరకు తిరిగి తె.3.41 నుంచి 5.10 వరకు | అమృత ఘడియలు సా.4-30 నుంచి 5-59 వరకు | దుర్ముహూర్తం ఉ.8-21 నుంచి 9-06 వరకు .12-06 నుంచి 12-51 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-07 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Vijayawada Updates: విజయవాడ లో టపాసులు అమ్మడానికి రెండురోజుల అనుమతి..
    13 Nov 2020 3:18 AM GMT

    Vijayawada Updates: విజయవాడ లో టపాసులు అమ్మడానికి రెండురోజుల అనుమతి..

      విజయవాడ

    - సీపీ బి.శ్రీనివాసులు

    - నగరంలో టపాసులు అమ్మడానికి అనుమతి

    - ఈరోజు, రేపు మాత్రమే టపాసుల అమ్మకాలకు అనుమతి

    - గ్రీన్ టపాసులు మాత్రమే అమ్మేందుకు అనుమతి

    - నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం టపాసులు ఉండాలి

    - ఏ ఇతర పర్యావరణ హానికర టపాసులు అమకం జరిపినా చట్టపరమైన చర్యలు

    - అమ్మకందారులు, కొనుగోలుదారులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి

    - దీపావళి రోజు రాత్రి 8 నుంచీ 10 వరకూ మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి

    - టపాసులు కాల్చేటపుడు శానిటైజర్లను దగ్గర చేరనీయకూడదు

    - పిల్లలు, పెద్ద వయసు వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి

    - అత్యవసర సమయాలలో ఎమర్జెన్సీ నంబర్లు 100, 102లకు కాల్ చేయాలి

    - గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం టపాసులు సఫాల్, స్టార్, స్వాస్ వర్గాలవి మాత్రమే అమ్మాలి

  • Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
    13 Nov 2020 1:42 AM GMT

    Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

     తిరుమల సమాచారం

    -నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,184 మంది భక్తులు.

    -తలనీలాలు సమర్పించిన 8,635 మంది భక్తులు.

    -నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.84 కోట్లు.

    -ఇవాళ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల

    -శ్రీవారి కళ్యాణోత్సవం, డోలోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకరణ సేవలు

    -ఇవాళ ఉద‌యం 11.00 గంట‌ల‌కు ఆన్ లైన్ (వ‌ర్చువ‌ల్‌) ఆర్జిత సేవల కోటా విడుదల

    -ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోవాలి‌.

    -శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ కోటాను ఇకపై ప్ర‌తి నెల చివ‌రి వారంలో టీటీడీ విడుద‌ల చేస్తుంది.

    -శ్రీ‌వారి దర్శనం కోటాను, దర్శనం స్లాట్‌లను క్రమబద్ధీకరిస్తూ రోజువారి దర్శనం టోకెన్ల‌ను భ‌క్తుల‌కు మంజారు.

Print Article
Next Story
More Stories