Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | నవమి (రా.11-12 వరకు) తదుపరి దశమి | మృగశిర (ఉ.11-55 వరకు) తదుపరి ఆర్ద్ర | అమృత ఘడియలు (రా.2-20 నుంచి 4-08 వరకు) | వర్జ్యం (రా.8-39 నుంచి 10-19 వరకు) | దుర్ముహూర్తం (ఉ.8-16 నుంచి 9-05 వరకు తిరిగి మ.12-21 నుంచి 1-10 వరకు) | రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati updates: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై 2 నెలల్లో సీబీఐ విచారణ పూర్తిచేయాలి.. నిమ్మకాయల చినరాజప్ప..
    11 Sep 2020 12:30 PM GMT

    Amaravati updates: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై 2 నెలల్లో సీబీఐ విచారణ పూర్తిచేయాలి.. నిమ్మకాయల చినరాజప్ప..

    అమరావతి..

    నిమ్మకాయల చినరాజప్ప మాజీ మంత్రి..

    -ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం

    -హిందూ ధార్మిక క్షేత్రాలపై ముమ్మాటికీ దాడే

    -16 నెలల కాలంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, అక్రమాలపైనా విచారణ జరపాలి

  • Vijayawada updates: సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..
    11 Sep 2020 12:26 PM GMT

    Vijayawada updates: సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..

    విజయవాడ..

    డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..

    -రాష్ట్రంలోని డ్వాక్రా మహిలలందరికీ ఈరోజు పండుగ రోజు

    -27 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు

    -అన్న మాట ప్రకారం సీఎం జగన్ 4 విడతల్లో ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నారు

    -88 లక్షల మంది మహిళల నమ్మకాన్ని సీఎం నిలబెట్టారు

    -కరోనా కష్టకాలంలోనూ మహిళలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు

    -1400 కోట్ల సున్నా వడ్డీ నిధులిచ్చి డ్వాక్రా సంఘాలకు ఊపిరి పోశారు

    -అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో

    -పిల్లలను చదివించుకునే అవకాశాన్ని మహిళలకిచ్చారు

    -దిశ చట్టం, 30 లక్షల ఇళ్ల పట్టాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు

    -మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చరిత్ర సృష్టించారు జగన్

    -వైఎస్సార్ చేయూత తో మహిళల స్వయం ఉపాదికి అవకాశం కల్పించారు

  • National updates: ఒకరోజు నిరసన దీక్ష ముగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.
    11 Sep 2020 12:18 PM GMT

    National updates: ఒకరోజు నిరసన దీక్ష ముగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

    జాతీయం..

    ఎంపీ రఘురామ కృష్ణంరాజు, నరసాపురం పార్లమెంట్ సభ్యులు

    -హిందూ దేవాలయాల పై దాడులను ఖండిస్తూ ఒకరోజు నిరసన దీక్ష ముగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

    -ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎనిమిది గంటల పాటు దీక్ష చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.

    -రఘురామకృష్ణంరాజు దీక్షకు మద్దతు తెలిపిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.

    -ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి హిందువుల మనోభావాలు తెలియపరచండి నా ఈ నిరసన దీక్ష చేపట్టాను.

    -హిందూ దేవుళ్ళ విగ్రహాలు పై జరిగిన దాడిని పిచ్చివాడి చర్యగా నిర్లక్ష్యం చేయడం వల్లే అలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.

    -అంతర్వేది దేవాలయ రథం దగ్ధం ఘటనతో హిందూ సమాజం మేల్కొంది.

    -సనాతన స్వదేశీ సేన పేరుతో ఒక ఐక్య పోరాట సంస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాము.

    -హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడిని ఎదుర్కొనేందుకు మరింత బలోపేతమైన వ్యవస్థ కోసం ఆ సంస్థ పనిచేస్తుంది.

    -మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారం కూడా మా సంస్థకు ఉండాలని కోరుకుంటున్నాం.

    -మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి నా రాజీనామా కోరడం పై ప్రతి సవాల్ విసిరిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు

    -మా పార్టీకి చెడ్డ పేరు రాకూడదనే అమరావతి రాజధానిగా ఉండాలని ముఖ్యమంత్రికి సూచిస్తున్నా.

  • National updates: మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు కేసు దర్యాప్తు పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు..
    11 Sep 2020 12:01 PM GMT

    National updates: మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు కేసు దర్యాప్తు పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు..

    జాతీయం..

    -మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు పై దాఖలైన క్రిమినల్ కేసు దర్యాప్తు పైన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడం పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు..

    -దర్యాప్తు పై స్టే ఇవ్వడం సరికాదన్న జస్టిస్ లావు నాగేశ్వరరావు

    -అమరావతి లో ల్యాండ్ పోలింగ్ కోసం పేద ఎస్సీ ఎస్టీ ల భూములను బెదిరించి లాక్కున్న మాజీ తహసిల్దార్ సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డి పై ఎఫ్ఐఆర్   దాఖలు

    -తమకు భూమి ఇవ్వకుంటే ప్రభుత్వం నష్టపరిహారం లేకుండా సేకరిస్తుందని పేదలను బెదిరించిన నిందితులు

    -ఈ వ్యవహారం పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

    -ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నిందితులు

    -నిందితుల అభ్యర్థన మేరకు కేసు దర్యాప్తు పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు

    -స్టే విధించ డా న్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వం

    -తదుపరి కేసు తుది విచారణ ఈనెల 22 కి వాయిదా

  • Amaravati updates: డ్వాక్రా అక్క చెల్లమ్మలకి నేడు పండగ రోజు..రోజా APIIC చైర్ పర్సన్..
    11 Sep 2020 11:39 AM GMT

    Amaravati updates: డ్వాక్రా అక్క చెల్లమ్మలకి నేడు పండగ రోజు..రోజా APIIC చైర్ పర్సన్..

    అమరావతి...

    -రోజా apiic చైర్ పర్సన్, ఎమ్మెల్యే

    -ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా ద్వారా హామీ నిలబెట్టుకున్నారు..

    -మహిళల కోసం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు..

    -90 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా మేలు జరిగింది..

    -మహిళ పక్షపాతి జగన్మోహన్ రెడ్డి..

    -చంద్రబాబులాగా కుంటి సాకులు చెప్పడం జగన్నకు తెలియదు..

    -మహిళలు, విద్యార్థులు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు..

    -మహిళకు ఇచ్చే ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు..

    -రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారు..

    -దళిత మహిళను హోమ్ మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగనన్నకు దక్కుతుంది..

    -నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళకు అవకాశం కల్పించారు..

    -మహిళ ఆకాంక్ష మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారిగా సీఎం జగన్ ఎత్తివేస్తున్నారు.

    -అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు ప్రవేయం ఉంది..

  • Srikakulam updates: దేశంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్..ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
    11 Sep 2020 11:17 AM GMT

    Srikakulam updates: దేశంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్..ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం..

    శ్రీకాకుళం జిల్లా..

    -ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

    -ఆయన మాట ఒక బ్రహ్మాస్త్రం...ఆయన మాటే ఒక చట్టం

    -వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచారు

    -త్వరలో 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇస్తాం

    -కోర్టులో ఉన్న సమస్య పరిష్కారం కాగానే పట్టాలు పంపిణీ చేపడతాం

    -జిల్లాలో తొలివిడతగా 377 కోట్లు విడుదల చేశాం

    -విమర్శలు చేసే వారికి శతకోటి నమస్కారాలు

    -ఎవరు మాటలు చెబుతున్నారో...ఎవరు చేతల్లో చేసి చూపిస్తున్నారో ప్రజలకు తెలుసు

  • 11 Sep 2020 11:07 AM GMT

    East Godavari Updates: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు సంబంధించిన మరో ఆడియో టేప్ లీక్..

    తూర్పుగోదావరి :

    -చనిపోయో ముందురోజు శ్రావణి కుటుంబ సభ్యులు, సాయితో ఇంట్లో జరిగిన గొడవను రికార్డు చేసిన దేవరాజు రెడ్డి..

    -నన్ను ప్రతీసారి తిట్టవద్దు, అందరి పేర్లు రాసి చనిపోతా, ఆరోజు రెస్టారెంట్, లిఫ్ట్ లో నాపై చెయ్యి చేసుకున్నావు, అంటు సాయితో కుటుంబ సభ్యులతో గోడలు   పడుతున్నా మాటలు రికార్డింగ్..

    -శ్రావణి దేవరాజు కు ఫోన్ చేసి అన్లో ఉంచి గోడవ అంత వినిపిస్తూ ఉండగా రికార్డర్ చేసిన దేవరాజు రెడ్డి..

    -గోడవ మధ్యలో ఫోన్ ఆన్ లో ఉందని గమనించిన కుటుంబ సభ్యులు..

    -శ్రావణి తమ్ముడు ఫోన్ తీసుకుని దేవరాజుతో ఫోన్లో గొడవలు పడినట్లు రికార్డింగ్..

    -సుమారు అరగంట కు పైగా జరిగిన సంభాషణ..

  • 11 Sep 2020 10:28 AM GMT

    Cherukuvada Sri Ranganadha Raju Comments: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాజీ మంత్రి పితానిపై కామెంట్స్..

    చెరుకువాడ శ్రీరంగనాధరాజు కామెంట్స్..

    -వైయస్ ఆర్ ఆసరా కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాజీ మంత్రి పితానిపై కామెంట్స్..

    -నేను గాను మా కార్యకర్తలు ఆచంట నియోజకవర్గంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదు, నిరూపిస్తే దేనికైనా సిద్ధం

    -మాజీ మంత్రి పితాని తనయుడు చేసిన కుంభకోణానికి తండ్రికి సంభంధం లేదనడం ఎంతవరకు సమంజసం రాజకీయాలు చేయవద్దు.

    -ESI స్కామ్ లో నాణ్యత లేని నకిలీ మందులు సరఫరా చేసి ప్రజలను మోసం చేసిన దొంగలందరికి చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలుస్తున్నాడు.

    -తప్పు చేయకుంటే బయట తిరగవచ్చు ఇతర రాష్ట్రాలు వెళ్లి దాక్కునే అవసరం ఏముంది

    -కరోనా ప్రభావంతో విజయవాడలో చనిపోయిన సుమారు 10 మంది బాధితులను పరామర్శించే పరిస్తితి లేదు కానీ సంక్షేమ పథకాలు అందించే ముఖ్యమంత్రి     జగన్ పై బురద చల్లుతున్నారు

    -మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు ని కూడా అరెస్ట్ చేస్తే వారిని కూడా పరామర్శించడానికి కొమ్ముచిక్కాల వద్దుడు చంద్రబాబు

    -బీసీ కార్డు అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేయడం సబబు కాదన్న మంత్రి

    -Esi స్కాములో మాజీ మంత్రి పి.ఎస్ పాత్ర ఉంది తనయుడు పాత్ర ఉంది కాని పితాని పాత్ర లేకపోవడం చాలా విచిత్రం

    -అవినీతి ఆరోపణలు లేకుండా జగన్ మోహన్ రెడ్డి పారదర్శకంగా పాలన చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

  • Amaravati updates: రాష్ట్రంలో మావోయిస్టు పార్టీపై నిషేదం ఏడాది పాటు పొడిగింపు..
    11 Sep 2020 10:15 AM GMT

    Amaravati updates: రాష్ట్రంలో మావోయిస్టు పార్టీపై నిషేదం ఏడాది పాటు పొడిగింపు..

    అమ‌రావ‌తి..

    -గ‌త నెల 17నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన నిషేదం..

    -అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నందున మ‌రో ఏడాది నిషేదం కొన‌సాగిస్తూ ఉత్త‌ర్వులు జారీ..

    -మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ రివ‌ల్యూష‌న‌రీ డెమొక్ర‌టిక్ ఫ్రంట్ పై నిషేదం కొన‌సాగింపు..

    -గ‌త నెల 9 వ తేదీ నుంచి ఏడాది పాటు అమ‌ల్లోకి వచ్చిన నిషేదం...

  • Vizianagaram  Vizianagaram updates: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర తేదీలు ప్రకటించిన అమ్మవారిదేవస్థానం అధికారులు..
    11 Sep 2020 9:53 AM GMT

    Vizianagaram Vizianagaram updates: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర తేదీలు ప్రకటించిన అమ్మవారిదేవస్థానం అధికారులు..

    విజయనగరం..

    -అక్టోబర్ 2న మండల దీక్షలు ప్రారంభం మరియు పందిరిరాట కార్యక్రమం

    -అక్టోబర్ 22న అర్ధ మండల దీక్షలు ప్రారంభం

    -అక్టోబర్ 26న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం

    -అక్టోబర్ 27న అమ్మవారి ఉత్సవంలో ప్రధాన ఘట్టం సిరిమనోత్సవం

    -నవంబర్ 3న తెప్పోత్సవం. 10న ఉయ్యాల కాంబల ఉత్సవం.11 న చండీహోమం.

    -చండీహోమం తో ముగుస్తున్న అమ్మవారి ఉత్సవాలు..

Print Article
Next Story
More Stories