Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 06 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 6 Oct 2020 9:05 AM GMT

    Liquor Case: మధ్యం అక్రమ రవాణా

    పగోజిల్లా.

    - కారులో అక్రమ మధ్యంతో కొయ్యలగూడెం సమీపంలో SEBఅధికారులకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్..

    - కారులో 70బాటిళ్ళ అక్రమ మద్యం ఉండటంతో విచారణ చేస్తున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు..

    -ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కు తెలంగాణా వెళ్ళి వస్తున్న బుట్టాయిగూడెంకు స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్.

    - కారు యజమాని బుట్టాయిగూడెం కి చెందిన వ్యక్తిగా గుర్తించిన SEB అధికారులు..

    - మధ్యం అక్రమ రవాణాకి పాల్పడింది కానిస్టేబుళ్ళా లేక కారు యజమానా అనేది పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది..

  • 6 Oct 2020 8:54 AM GMT

    ఎమ్మెల్సీ గా జకియా ఖాన్ ప్రమాణ స్వీకారం

    అమరావతి: ఎమ్మెల్సీ గా జకియా ఖాన్ ప్రమాణ స్వీకారం

    కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి, ఉప ముఖ్య మంత్రులు అo జాద్ భాషా, పుష్ప శ్రీవాణి..తదితరులు.

    - ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి

    - సీఎం జగన్ ఎమ్మెల్సీ ల ఎంపికలో ప్రత్యేక శైలి పాటించారు

    - చరిత్రలో తొలిసారి మైనారిటీ మహిళ జకీయా ఖానుమ్ ను శాసన మండలి కి పంపారు

    - జగన్ తో తొలి రోజు నుండి వెన్నంటే ఉన్న సంబశివరాజు కుమారుడు సురేష్ కి అవకాశం ఇచ్చారు

    - ఇద్దరి ఎంపిక పార్టీ ని నమ్ముకున్న వారికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారని రుజువు చేసింది

    - ిప్యూటీ సీఎం అంజాద్ బాషా

    - మైనారిటీ మహిళ ను ఎమ్మెల్సీ చేయడం సీఎం జగన్ కి మైనారిటీ ల పై ఉన్న ప్రేమ కు నిదర్శనం

    - ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ముస్లిం మహిళకు గౌరవం ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది

    - ముస్లిం సమాజం మొత్తం సీఎం జగన్ ను అభినందిస్తున్నారు

    -వైఎస్ కుటుంబం అంటేనే ముస్లిం పక్షపాతి కుటుంబం

    -సామాన్య మైనారిటీ మహిళ ను మండలికి పంపడం విశేషం

    -డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి

    -విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ముందుండి నడిపింది పెనుమత్స సాంబబశివరాజు

    -పార్టీ ని నమ్ముకున్న వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తింపు నిస్తారని నిరూపించారు

    -రాష్ట్రంలో ని కార్యకర్తలు అందరిలోనూ గౌరవాన్ని పెంచారు

    -మైనారిటీ మహిళ కూ ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని నిరూపించారు

  • 6 Oct 2020 8:48 AM GMT

    ఈ ఉద్యమం ఇప్పటికే నైతికంగా విజయం సాధించింది: CPM రాష్ట్ర కార్యదర్శి

    విజయవాడ:  CPM రాష్ట్ర కార్యదర్శి మధు

    - ఈ ఉద్యమం ఇప్పటికే నైతికంగా విజయం సాధించింది

    - రాజకీయపార్టీలు అమరావతి రాజధాని వివాదం తలెత్తింది.

    - దీనితో మిగతా అంశాలపై దృష్టి లేకుండా చేస్తున్నాయి..

    - రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజనహామీలు అడిగే వారు లేరు అని.. గతంలో అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది అని భావనలో అందరూ అంగీకరించారు అని..

    - గతంలో యం.పిలతో ప్రత్యేకహోదా కోసం రాజీనామాలు చేయించి ఇప్పుడు వారితో తందనా ఆడుతుంది అని..

    - పాచిపోయినలడ్డు అనేవాడు వారి పంచనచేరారు.

    - అమరావతికి ఈ పరిస్థితి రావడానికి కారణం కేంద్రంలో పెద్దలు

    - రాష్ట్రంలో ఈ పరిస్థితిలు తీరని ఆటంకం అని.. రాజధాని వివాదం తీరని నష్టం నేరం అని.. గతంలో మేము పూలింగ్ ను వ్యతిరికించాము కానీ అప్పట్లో మమ్మల్లి నిర్బంధము చేశారు అని..

    - కేంద్రం రాష్ట్రానికి ఇచ్చినహామీలను తుంగలో తొక్కినారు అని.. అమరావతి ఉద్యమంకు మా మద్దతు ఉంటుందని అన్నారు..

  • అపెక్స్ కౌన్సిల్ భేటీ ప్రారంభం
    6 Oct 2020 8:43 AM GMT

    అపెక్స్ కౌన్సిల్ భేటీ ప్రారంభం


    #జలవివాదాలపై వాదనలు వినిపిస్తున్నా తెలుగురాష్ట్రాలు

    #పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల దృష్ట్యా సమావేశానికి అత్యంత ప్రాధాన్యత

    #హైదరాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న సీఎం కేసీఆర్

    #ఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఏపీ సీఎం జగన్

    #నీటి కేటాయింపుల్లో రాజీ ప్రసక్తేలేదంటున్న తెలంగాణ రాష్ట్రం

    #తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన వాటాపై గట్టిగానే వ్యవహరించాలని నిర్ణయం

    #ఆంధ్రప్రదేశ్ వాదనలకు దీటుగా సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ నిర్ణయం

    #కేంద్రం కూడా ఈ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం

    #నాలుగు అంశాలను అజెండాగా నిర్ణయించిన అపెక్స్ కౌన్సిల్

    #అజెండాలోని అంశాలపై జల్‌శక్తి అధికారులతో చర్చించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్

    #ఇరురాష్ట్రాలు లేవనెత్తే అంశాలు, కేసీఆర్ లేఖలోని విషయాల గురించి చర్చించినట్లు సమాచారం

    #శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలని కోరుతున్న తెలంగాణ

    #ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని కోరుతున్న ఏపీ

    #కృష్ణా జలాలపై విచారణ జరపాలని గట్టిగా కోరనున్న సీఎం కేసీఆర్

    #అంతర్రాష్ట్ర జల వివాద చట్టం-1956లోని సెక్షన్‌ 3 ప్రకారం విచారణకు డిమాండ్


  • 6 Oct 2020 8:36 AM GMT

    అమరావతి ఉద్యమం కార్యాచరణ

    విజయవాడ: JAC సభ్యులు మల్లికార్జునరావు

    - సోమవారం నాటికి 300 రోజులకు ఉద్యమం చేరుకున్న సందర్భంగా అమరావతి ఉద్యమం కార్యాచరణ ..

    - 180 రోజు యజ్ఞం చేశాము. .

    - 200వ రోజు నిరసనలు వ్యక్తం చేశాము..

    - 250 వ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసనలు వ్యక్తం చేశాము.

    - 299వ రోజు ఆదివారం నాడు మహిళ JAC వారితో వెబ్ నార్ కార్యక్రమం.

    - 300 వ రోజు అమరావతి వాక్.. 5 కిలోమీటర్లు నడక చేయాలని ప్రతిపాదన.

    - ఈ నెల 22 నాడు శంకుస్థాపనచేసి 5 సం.లు అయినసందర్భంగా దేశ వ్యాప్తంగా చర్చజరిగేలా ప్రణాళికసిద్ధం చేశాము.

  • IT Minister Mekapati Goutham Reddy: షుగర్ ఫ్యాక్టరీస్ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు: ఐటీ మినిస్టర్ మేకపాటి
    6 Oct 2020 8:32 AM GMT

    IT Minister Mekapati Goutham Reddy: షుగర్ ఫ్యాక్టరీస్ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు: ఐటీ మినిస్టర్ మేకపాటి

    విశాఖ: హెచ్ఎమ్ టీవీ  తో ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతం రెడ్డి ఎక్సక్లూజీవ్ కామెంట్స్.....

    - ఉత్తరాంధ్ర లో పలు చక్కెర పరిశ్రమల ను సందర్శించనున్నాను...

    - షుగర్ ఫ్యాక్టరీస్ అభివృద్ధి పై ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయబోతున్నాం..

    - రైతులు, కార్మికులు సమస్యలు తెలుసుకుని పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తున్నాం.

    - ఈ రోజు విశాఖ పర్యటనలో భాగంగా తాండవ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నాను...

    - విశాఖ లో రాజకీయపరిణామాలు వేగంగా మారుతున్నాయి...

    - సబ్బం హారి విషయంలో అధికారులు చట్టప్రకారం వెళుతున్నారు..

    - ముఖ్యమంత్రి జగన్ పరిపాలన పారదర్శకంగా వుంది....ప్రతిపక్షం ఆరోపణలు చేష్తున్నట్టు కక్ష సాధింపు చర్యలకు మా ప్రభుత్వం లో తావు లేదు.

  • Thandava Sugar Factory: తాండవ షుగర్ ఫ్యాక్టరీ పై అధ్యయనం
    6 Oct 2020 8:26 AM GMT

    Thandava Sugar Factory: తాండవ షుగర్ ఫ్యాక్టరీ పై అధ్యయనం

    తూర్పుగోదావరి... తుని: 

    - ది పాయకరావుపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీ ల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీ రాక..

    - సభ్యులు మంత్రివర్యులు కురసాల కన్నబాబు , బొత్స సత్యనారాయణ , మేకపాటి గౌతమ్ రెడ్డి తాండవ చక్కెర కర్మాగారమునకు విచ్చేయుచున్నారు

    - కమిటి కు ఫ్యాక్టరీ స్థితి గతులు తెలియపరచడానికి .. కాకినాడ ఎంపీ. తుని .. పాయకరావు పేట.... పత్తిపాడు.... నర్సీపట్నం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు

  • Apex Council Meeting: అపెక్స్ కౌన్సిల్ సమావేశం
    6 Oct 2020 8:21 AM GMT

    Apex Council Meeting: అపెక్స్ కౌన్సిల్ సమావేశం

    -  ఏపీ - తెలంగాణ ప్రభుత్వాలు లేవనెత్తిన అంశాలను చర్చించనున్న అపెక్స్ కౌన్సిల్

    - పాల్గొన్న ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి.

    - సమావేశానికి నేతృత్వం వహించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.

    - కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి , జల వివాదాలు తదితర అంశాలపై అపెక్స్ కౌన్సిల్ చర్చ

    - ఇరు రాష్ట్రాలను నిర్మిస్తున్న ప్రాజెక్టులు వాటి పై అభ్యంతరాల పైనా చర్చ

  • Weather Updates: వాతావ‌ర‌ణ స‌మాచారం
    6 Oct 2020 8:15 AM GMT

    Weather Updates: వాతావ‌ర‌ణ స‌మాచారం

    - వచ్చేవారంలో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం

    - ఇప్పటి వరకూ తీరానికి సమీపాన అల్పపీడనాలు ఏర్పడటంతో కొద్దిపాటి ప్రభావం మాత్రమే

    - ఈ సారి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అండమాన్ వద్ద ఏర్పడనున్న అల్పపీడనం

    - ఈనెల తొమ్మిదినాటికి అల్ప పీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర ఒడిసాల దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా.

    - ఈనెల 11, 12 నాటికి అది వాయుగుండంగా మారవచ్చని అంచనా

    - ఈనెల 11 నుంచి కోస్తాంధ్రకు వర్షాలు, ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు.

    - ఈ రోజు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు

  • AP ECET RESULTS: ఏపీ ఈసెట్ పరీక్ష ఫలితాల విడుదల
    6 Oct 2020 8:11 AM GMT

    AP ECET RESULTS: ఏపీ ఈసెట్ పరీక్ష ఫలితాల విడుదల

    అమరావతి: విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్

    - ఏపీ హాయర్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఈసెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి అధిములపు సురేష్, ఉన్నత విద్యా శాఖ అధికారులు....

    - జేయన్టీయూ ప్రొఫెసర్ భానుమూర్తి ఆధ్వర్యంలో ఈసెట్ పరీక్షల నిర్వహణ.

    - పరీక్ష ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ సియస్ సతీష్ చంద్ర,

    - ఈసెట్ 37160మంది అప్లై చెయ్యగా

    - 31898హాజరు అయ్యారు...

    - 58 సెంటర్ లో పరీక్షలు నిర్వహించాం.

    - ఈసెట్ లో 96.12శాతం ఉత్తీర్ణులు అయ్యారు.

    - ఈసెట్ లో విద్యార్థులు 25160,

     - విద్యార్థినిలు 6731 మంది హాజరు అయ్యారు.

Print Article
Next Story
More Stories