Live Updates: ఈరోజు (06 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 06 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి రా.2-33 తదుపరి సప్తమి | పునర్వసు నక్షత్రం తె.4-31 తదుపరి పుష్యమి | వర్జ్యం సా.4-09 నుంచి 5-48 వరకు | అమృత ఘడియలు రా.2-05 నుంచి 3-41 వరకు | దుర్ముహూర్తం ఉ.8-20 నుంచి 9.05 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Kadapa District Updates: ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..
    6 Nov 2020 4:24 AM GMT

    Kadapa District Updates: ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..

     కడప :

    -ఆర్టీపీపీలో నేటి నుంచి ఆరో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం..

    -తొమ్మిది నెలలుగా విద్యుత్ ఉత్పత్తికి దూరంగా ఆర్టీపీపీ..

    -జెన్ కో ఆదేశాల మేరకు ఆరో యూనిట్ ద్వారా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రారంభమైన పనులు..

    -నేటి సాయంత్రానికి విద్యుత్ ఉత్పత్తి మొదలయ్యే అవకాశం..

    -ప్రస్తుతం ఆర్టీపీపీలోని నిలిపివేసిన ఐదు యూనిట్లలో ఆదేశాలు అందిన వెంటనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామంటున్న అధికారులు..

    -నిన్న ఉదయం నుంచే ఆరో యూనిట్ లో ప్రారంభమైన బాయిలర్ లైట్ అప్ పనులు..

  • Kurnool District Updates: ప్రజల్లో నాడు ప్రజల్లో నేడు అనే పాదయాత్ర ను ప్రారంభించిన హఫీజ్ ఖాన్....
    6 Nov 2020 4:03 AM GMT

    Kurnool District Updates: ప్రజల్లో నాడు ప్రజల్లో నేడు అనే పాదయాత్ర ను ప్రారంభించిన హఫీజ్ ఖాన్....

    కర్నూలు....

    - సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మూడేళ్ళ పురస్కరించుకొని ప్రజల్లో నాడు ప్రజల్లో నేడు అనే పాదయాత్ర ను ప్రారంభించిన కర్నూలు       ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్....

    - కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్ నుండి ప్రారంభించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్...

    - పాదయాత్రలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, ఎలాంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారానికి    కృషి చేస్తాం...

  • Visakha Updates: ఏజేన్సీ లో పెరుగుతున్న చలి...
    6 Nov 2020 2:59 AM GMT

    Visakha Updates: ఏజేన్సీ లో పెరుగుతున్న చలి...

      విశాఖ...

    * 15 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..

    * చింతపల్లి లంబసింగి లో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

  • Tirumala Updates: ఈనెల రెండోవారం నుంచి వర్చువల్లో ఆర్జిత సేవలు..
    6 Nov 2020 2:58 AM GMT

    Tirumala Updates: ఈనెల రెండోవారం నుంచి వర్చువల్లో ఆర్జిత సేవలు..

     తిరుమల...

    * ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, డోలోత్స‌వం, స‌హ‌స్ర ‌దీపాలంకార‌ సేవా ఆన్‌లైన్ వర్చ్యువల్ సేవలు

    * ఆర్జిత సేవ‌లు పొందిన భ‌క్తులకు ఆ టికెట్టుపై శ్రీ‌వారి ద‌ర్శ‌నం లేదు

    * 8వ తేదీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం

  • Somasila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం..
    6 Nov 2020 2:48 AM GMT

    Somasila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం..

    నెల్లూరు:

    -- ఇన్ ఫ్లో 8331 క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 10.024 క్యూసెక్కు లు

    --.ప్రస్తుత నీటి మట్టం 75.137 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు

  • Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...
    6 Nov 2020 2:29 AM GMT

    Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...

     తిరుమల సమాచారం

    - నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,078 మంది భక్తులు

    - తలనీలాలు సమర్పించిన 8,767 మంది భక్తులు

    - నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.71 కోట్లు

    - శ్రీవారివి దర్శించుకున్న జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

    - కోవిడ్-19 సేపథ్యంలో భక్తులకు టీటీడీ చేస్తున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి..మనోజ్ సిన్హా...

Print Article
Next Story
More Stories