Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 03 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ రా.12-36 తదుపరి చవితి | రోహిణి నక్షత్రం రా.12-55 తదుపరి మృగశిర | వర్జ్యం సా.4-13 నుంచి 5-57 వరకు | అమృత ఘడియలు రా.9-26 నుంచి 11-10 వరకు | దుర్ముహూర్తం ఉ.8-19 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-28 నుంచి 11-19 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Chittoor Updates: ఏటీఎంలలో నగదు నింపే ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది చేతివాటం...
    3 Nov 2020 2:25 PM GMT

    Chittoor Updates: ఏటీఎంలలో నగదు నింపే ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది చేతివాటం...

    చిత్తూరు

    *రూ.1.17 కోట్లు కాజేసిన 7 మంది అరెస్ట్.

    *ఏటీఎంలలో టెక్నికల్ లోపాలను అలుసుగా తీసుకొని నగదు అపహరణ

    *జల్సాలు, స్వంత ఖర్చులకు బ్యాంకు సొమ్మును వాడుకున్నా వైనం

    *19 ఏటీఎంలలో డబ్బులు లూఠీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.

    *నిందితుల నుంచి రూ.40 లక్షలు స్వాధీనం

  • Jyotula Nehru Updates: పంటల నష్టపరిహారం లో రాష్టవ్య్రాప్తంగా అవకతవకలు...
    3 Nov 2020 2:21 PM GMT

    Jyotula Nehru Updates: పంటల నష్టపరిహారం లో రాష్టవ్య్రాప్తంగా అవకతవకలు...

     తూర్పుగోదావరి జిల్లా. జగ్గంపేట

    - జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రెస్ కామెంట్స్....

    - ఇసుకపాలసిలో 8 నెలలు పాటు 16 లక్షల మందికి అన్నం లేకుండా చేశారు.

    - దఫా, దఫాలు మద్యం నిషేధం పేరుతో తమ కంపెనీల మద్యాన్ని అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.

    - ఇళ్ల స్థలాలు ఇస్తామని వాయిదాలు వేసుకొస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇవ్వాలి

    - గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది... నెహ్రు

    - రండి కలిసి కేంద్రంపై పోలవరం ప్రాజెక్టు నిధులకై ఒత్తిడి తెద్దాం.. నెహ్రు

  • Ambati Rambabu Comments: ఎన్టీఆర్ టిడిపి స్దాపనతో బిసిలు ఆకర్షితులయ్యారు..
    3 Nov 2020 2:13 PM GMT

    Ambati Rambabu Comments: ఎన్టీఆర్ టిడిపి స్దాపనతో బిసిలు ఆకర్షితులయ్యారు..

     గుంటూరు ః

    - సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు

    - తొలి నుంచి బిసిలు టిడిపి కి అండగా నిలిచారు.

    - వైఎస్ మరణాంతరం బిసిలు జగన్ కు అండగా నిలిచారు.

    - జగన్ బిసిలపై చూపిస్తున్న ప్రేమ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

    - తమిళనాడు లో సీఎం పశనీస్వామీ ని బిసి లు నిలదీశారు.

    - జగన్ బిసి లకు ఇస్తున్న ప్రాధాన్యత మీరెందుకు ఇవ్వరని నిలదీసే పరిస్థితి వచ్చింది.

    - అన్ని కులాలు దూరమయ్యాక చివరకు టిడిపి లో మిగిలేది అమరావతి బినామిలే

  • Guntur District Updates: జగన్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది..
    3 Nov 2020 2:08 PM GMT

    Guntur District Updates: జగన్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది..

    గుంటూరు ః

    -వైసిపి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

    -జగన్ తీసుకున్న ఏ నిర్ణయం భవిష్యత్ లో ఏ సీఎం కదిలించలేరు.

    -ఎన్టీఆర్ పరిపాలన మండల స్దాయి వరకు తీసుకెళ్తే , జగన్ పరిపాలనను గ్రామ స్థాయి కి తీసుకోచ్చారు.

    -గ్రామ సచివాలయ వ్యవస్థ పై ఇతర రాష్టాల వారు ఆసక్తి చూపుతున్నారు.

    -మూడు నెలల పాటు రాత్రింభవళ్ళు కష్టించి మ్యానిఫెస్టో రూపొందించాం.

    -మనం ఇచ్చే ప్రతి హామీ మన బాధ్యత అని జగన్ బావించారు.

    -బిసిలు రాష్ట్రానికి ఆర్దిక పరిపుష్టికి కావాలని జగన్ బావించారు.

    -పరిపాలన సంస్కరణ లకు జగన్ నాంది పలికారు.

    -కోర్టుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్న ప్రజల విషయంలో జగన్ వెనకడుగు వేయడం లేదు.

  • Amaravati Updates: అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష...
    3 Nov 2020 1:58 PM GMT

    Amaravati Updates: అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష...

    అమరావతి

    - విజయవాడలోని బీ ఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్ లో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

    - పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల వలవన్‌తో పాటు, పలువురు    అధికారులు హాజరు.

  • Vidadala Rajini Comments: దేశస్దాయిలో బిసిల కోసం పరితపించేది సీఎం జగన్ మాత్రమే...
    3 Nov 2020 1:54 PM GMT

    Vidadala Rajini Comments: దేశస్దాయిలో బిసిల కోసం పరితపించేది సీఎం జగన్ మాత్రమే...

      గుంటూరు ః......

    - చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ

    - వైసిపి అధికారంలోకి వచ్చాక దేశం మొత్తం సీఎం జగన్ వైపు చూస్తుంది.

    - బిసిల వెనుకబాటు తనాన్ని గుర్తించింది జగన్ మాత్రమే

    - బిసిలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ గా జగన్ గుర్తించారు.

    - బిసిలకే జగన్ బ్యాక్ బోన్ గా మేం బావిస్తున్నాం.

  • Guntur District Updates: వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో జయహో జగనన్న బిసి సభ...
    3 Nov 2020 1:43 PM GMT

    Guntur District Updates: వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో జయహో జగనన్న బిసి సభ...

     గుంటూరు...ః....

    - హజరైన మంత్రులు సుచరిత, రంగనాధ్ రాజు, ఎంపీ మోపిదేవి , శ్రీకృష్ణ దేవరాయులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,

    - మంత్రి రంగనాధ్ రాజు కామెంట్స్...

    - గుంటూరు జిల్లాలో నలుగురిని బిసి కార్పోరేషన్ చైర్మన్ లుగా , 46 మందిన్ డైరెక్టర్ లుగా నియమించాం.

    - చైర్మన్, డైరెక్టర్ లకు గౌరవ వేతనం ఇచ్చి బిసిల సమస్యల పరిష్కారానికి కృషి చేసేలా చర్యలు చేపట్టాం.

    - బిసి ల అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది. 

  • Mopidevi Venkataramana Comments: పాదయాత్ర లో ప్రజలు స్దతిగతులను జగన్ కళ్ళారా చూశారు..
    3 Nov 2020 1:40 PM GMT

    Mopidevi Venkataramana Comments: పాదయాత్ర లో ప్రజలు స్దతిగతులను జగన్ కళ్ళారా చూశారు..

     గుంటూరు ః....

     ఎంపీ మోపిదేవి కామెంట్స్

    * బిసి ల అభ్యున్వతికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్దాయి లో చర్చ జరుగుతుంది.

    * రాజకీయ ఆరంగ్రేటం నుంచి సీఎం వరకు ప్రతిది ఓ చరిత్ర.

    * బిసి సామాజిక వర్గాలు ఇప్పటి వరకు ఓటు బ్యాంక్ గానే ఉన్నాయి.

    * బిసిలకు పదవులు అంటే ముడు నాలుగు కులలాకే అందేవి.

    * ఇప్పుడు అన్ని కులాలకు జగన్ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాం.

    * సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

    * మీకు వచ్చిన పదవులు విజిటింగ్ కార్డులకే పరిమితం కాకుడదు.

    * జగన్ ఆశయాలను విసృతంగా ప్రజల లోకి తీసుకెళ్ళాలి.

    * వెనకబడిన కులాల్లో అభివృద్దే చెందేలా కార్పోరేషన్ లు పని చేయాలి....

  • Avanthi Srinivas Comments: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రొత్సహిస్తాం..
    3 Nov 2020 1:35 PM GMT

    Avanthi Srinivas Comments: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రొత్సహిస్తాం..

    అమరావతి

    * అవంతి శ్రీనివాస్, టూరిజం శాఖ మంత్రి కామెంట్స్:

    * విశాఖ బీచ్ రోడ్డులో టూరిజం శాఖ తరపున కోడి రామ్మూర్తి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం.

    * ఆంధ్ర హెర్కుల స్ గా పేరొందిన కోడి రామ్మూర్తి విగ్రహం ఏర్పాటు చేస్తే యువతకు స్పూర్తిగా ఉంటుంది.

    * 13 జిల్లాల్లో 13 అంతర్జాతీయ స్థాయి స్టేడియాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం.

    * పీపీపీ పద్దతిన అంతర్జాతీయ స్టేడియంల నిర్మాణం

    * పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే.

    * పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని ప్రధానే అన్నారు.

    * పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు తగవు.

    * కేంద్రంపై ఒత్తిడి తేవడానికి చంద్రబాబు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది.

    * బీసీలకు గుర్తింపునిస్తూ కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తే బీసీలను విడగొడతున్నామని విమర్శలు చేస్తున్నారు.

    * కులమంటే చంద్రబాబు కులమేనా..? బీసీలవి కులాలు కాదా..?

    * కరోనా పేరు చెప్పి హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు మళ్లీ ఎన్నికలకే ఏపీకి వస్తారు.

    * విశాఖకు కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ ఓడలో రెస్టారెంట్ ప్రారంభించే ప్రతిపాదన.

    * ఇప్పటికే విశాఖలో విమానం, సబ్ మెరైన్ వంటివి పర్యాటకంగా ఆకర్షిస్తున్నాయి.

    * వీటితో పాటు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడను కూడా పర్యాటకానికి వినియోగించుకోవాలని భావిస్తున్నాం.

    * బంగ్లాదేశ్ ఓడకు చెందిన యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నాం.

    * విశాఖలో సీ-ప్లేన్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాం.

    *  గత ప్రభుత్వం కృష్ణా నుంచి నాగార్జున సాగరుకు సీ-ప్లేన్ ప్రతిపాదనలు పంపింది.

    * టూరిజం బోట్లను పూర్తి స్థాయిలో అనుమతించాలని నిర్ణయం.

    * పాపికొండలు, ప్రకాశం బ్యారేజ్ మినహా అన్ని చోట్ల బోటింగుకు అనుమతిస్తున్నాం.

    * రాష్ట్రంలో 13 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు చర్యలు.

    * ఓబెరాయ్ వంటి ప్రముఖ హోటల్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.     

  • East Godavari Updates: అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం హైస్కుల్ లో కరోనా కలకలం..
    3 Nov 2020 1:29 PM GMT

    East Godavari Updates: అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం హైస్కుల్ లో కరోనా కలకలం..

     తూర్పుగోదావరి : పి.గన్నవరం.

    - మూడు రోజుల క్రితం కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకున్న హైస్కూల్ లో మిడ్ డే మీల్ కుక్..

    - రిపోర్ట్స్ కోసం వేచి ఉండకుండా నిన్న 25 మంది స్కూల్ పిల్లలకు భోజనం వండి పెట్టిన మహిళ..

    - రాత్రి పాజిటివ్ నిర్దారణగా మెసేజ్ రావడంతో అవాక్కయిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు..

    - అబ్జర్వేషన్ లో స్కూల్ విద్యార్ధులు..

    - అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటున్న స్దానికులు, విద్యార్ధుల తల్లిదండ్రులు.. 

Print Article
Next Story
More Stories