Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 02 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి: రా.03-02 వరకు తదుపరి విదియ | రేవతి నక్షత్రంపూర్తిగా | వర్జ్యం: సా.06-55 నుంచి రా.08-41వరకు | అమృత ఘడియలు: తె.05-32నుంచి 06-36 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ. 12-09 నుంచి 12.56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Jayashankar Bhupalpally: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
    2 Oct 2020 5:13 AM GMT

    Jayashankar Bhupalpally: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

    -46 గేట్లు ఎత్తిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 90.80 మీటర్లు

    -ఇన్ ఫ్లో 2,54,200 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 97,400 క్యూసెక్కులు

  • Hyderabad updates: కరోనా నేపధ్యంలో సాధా సీదాగా గాంధీ జయంతి వేడుకలు..
    2 Oct 2020 5:09 AM GMT

    Hyderabad updates: కరోనా నేపధ్యంలో సాధా సీదాగా గాంధీ జయంతి వేడుకలు..

    హైదరాబాద్..

    -లంగర్ హౌజ్ లోని బాపు ఘాట్ కు చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి..

    -కాసేపట్లో సర్వమత ప్రార్థనల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడీ,రాష్ట్ర మంత్రులు ,ఎమ్మెల్యేలు..

  • Kishan Reddy Comments: మహాత్మా గాంధీ మన జాతిపిత జయంతి ఉత్సవాలు..
    2 Oct 2020 5:06 AM GMT

    Kishan Reddy Comments: మహాత్మా గాంధీ మన జాతిపిత జయంతి ఉత్సవాలు..

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి @ బాపు ఘాట్...

    -మహాత్మా గాంధీ మన జాతిపిత జయంతి ఉత్సవాలను భారతీయ జనతాపార్టీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు కూడా అత్యంత వైభవంగా      జరుపుకుంటున్నాం ...

    -నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ ఆలోచనా విధానంతో మహాత్మాగాంధీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది...

    -ఆరోజు మహాత్మా గాంధీ ఉప్పుసత్యాగ్రహం, స్వదేశి ఉద్యమం, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమ స్ఫూర్తితో దేశ స్వతంత్రం సాధించుకున్నాం ...

    -నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా అన్ని రంగాలలో కూడా ఆత్మ నిర్భర్ భారత్ కావాలి అ ని, అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి     రంగం కూడా లక్ష్యంతో నరేంద్రమోడీ ప్రభుత్వం ఇలాంటి సమయంలో కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు...

    -స్వచ్ఛభారత్ అంటే రోడ్లు శుభ్రం చేయడం ఒక్కటే కాదు మన దేశాన్ని ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ కూడా మాస్కులు   ధరించి సరైన జాగ్రత్తలు తీసు కోవాల్సిన అవసరం ఉంది...

  • Gandhi Jayanti: దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీ150 జయంతి..
    2 Oct 2020 4:57 AM GMT

    Gandhi Jayanti: దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీ150 జయంతి..

    పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్.

    # దేశ ప్రజలకు ఇతర దేశంలో ఉన్న భారతీయులకు శుభాకాంక్షలు..

    # బ్రిటిష్ కబంధ హస్తాలనుండి,భారత దేశానికి స్వేచ్ఛ స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు..

    # స్వతంత్రం అనేది 130 కోట్ల జనం హక్కు..

    # దేశం,రాష్ట్రం గ్రామాలు అభివృద్ధి చెందాలి..

    # గాంధీ చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యం రావాలి..

    # సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది..

    # వలస కార్మికులు తగ్గాలి,విదేశాలకు వెళ్లే వలస కార్మికులు తగ్గి సొంత ప్రాంతల్లోనే బాగుపడాలి..

    # అప్పుడే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యం..

    # రైతు బంధు లాంటి సంక్షేమ ఫలాలు గ్రామ స్థాయిలో అమలౌవుతున్నాయి..

  • 2 Oct 2020 3:00 AM GMT

    Hyderabad updates: బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఫిలింనగర్ బోల్తా పడిన డీసీఎం..

    హైదరాబాద్..

    -ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు..

    -సంఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు రోడ్డు పైనా నుంచి డీసీఎం తొలగింపు..

    -కేసు నమోదు చేసుకొని దర్యాప్తు పోలీసులు..

    -ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది....

  • 2 Oct 2020 2:01 AM GMT

    Telangana updates: వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనకు పిలుపు...

    తెలంగాణ..

    -కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు.

    -తెలంగాణలో అన్ని జలాల్లో నిరసన కార్యక్రమాలు చేయనున్న కిసాన్ కాంగ్రెస్ .

    -సంగారెడ్డి లో జరగే కిసాన్, మాజ్దూర్ బచావో దివస్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొంటారు.

  • 2 Oct 2020 1:43 AM GMT

    Srisailam updates: శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో మెకానికల్ సింజన్ ట్రయిల్ రన్ విజయవంతం..

    శ్రీశైలం..

    -నిన్న సాయంత్రం ఆరు గంటలకు రెండవ యూనిట్ స్విచ్ ఆన్ చేసిన సాంకేతిక నిపుణులు

    -సాంకేతిక ప్రమాణాల నిర్ధారణ సఫలీకృతం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు సిబ్బంది

    -వారం పది రోజుల్లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తికి రెండవ యూనిట్ సిద్దమవుతుందని అంటున్న అధికారులు

    -ఒకటవ యూనిట్ లో వేగవంతంగా జరుగుతున్న మరమ్మతులు

Print Article
Next Story
More Stories