Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 01 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పౌర్ణిమ: రా.01-05 వరకు తదుపరి | ఉత్తరాభాద్ర నక్షత్రం తె.05-39వరకు తదుపరి | వర్జ్యం: మ.01-56 నుంచి 03-41వరకు | అమృత ఘడియలు: రా.12-24నుంచి 02-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ. 02-28 నుంచి 03.15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 1 Oct 2020 12:03 PM GMT

    Bhadradri Kothagudem district updates: రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం: వనమా వెంకటేశ్వరరావు!

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

    కొత్తగూడెం....

    -రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ

    -సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం

    -కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు....

    -నాయకులగూడెం గ్రామం నుండి కొత్తగూడెం వరకు ఐదు వందల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ.

  • Uttam Kumar Reddy Comments: మోడీ ప్రభుత్వం రైతాంగానికి తీవ్రంగా నష్టపరుస్తుంది.
    1 Oct 2020 12:00 PM GMT

    Uttam Kumar Reddy Comments: మోడీ ప్రభుత్వం రైతాంగానికి తీవ్రంగా నష్టపరుస్తుంది.

    ఉత్తమ్ కుమార్ రెడ్డి..టీపీసీసీ అధ్యక్షులడు..

    -కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా చట్టాలు రూపొందించారు

    -రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యాక్రమాలు ..

    -కిసాన్, మాజ్దూర్ బచావో దివస్ గా కార్యక్రమాలు జరపాలి..

    -కలెక్టరేట్ దగ్గర కానీ, గాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు

    -మద్దతు ధరకే పంట కొనుగోలు చేయాలని చట్టంలో ఎందుకు పొందుపరచడం లేదు

    -కేసీఆర్ రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి

    -తెలంగాణ రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది

    -గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో గ్రాడ్యుయేట్స్ ని ఓటర్లుగా చేర్పించాలి

    -దుబ్బాక అభ్యర్థి ని రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తాం .

    -గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సబ్ కమిటీని రేపు ప్రకటిస్తాం

  • 1 Oct 2020 11:52 AM GMT

    Rewanth Reddy: సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

    -ఈ నెల ఆరున అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని చేర్పించండి

    -రాజకీయ దురుద్ధేశంతో ఈ స్కీంను మీరు అటకెక్కించారు

    -ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన ఈ లిఫ్ట్ స్కీం తెలంగాణ హక్కు

    -రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని కేఆర్ఎంబీ నా లేఖకు స్పందనగా ప్రత్యుత్తరమిచ్చింది.

    -జలాల కేటాయింపులో ఏడేళ్లుగా మోడీ ఉలకకపోయినా... బీజేపీ ప్రయోజనాల కోసం మీరు పలుకుతూనే ఉన్నారుగా.

    -ఏపీ కయ్యానికి కాలుదువ్వుతోందంటోన్న మీకు... ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల విషయంలో వియ్యమెందుకు?

    -ఉత్తుత్తి హూంకరింపులు, గాండ్రింపులు పక్కన పెట్టండి

  • Telangana Jana Samithi: నూతన కమిటీని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఫ్రో,, కోదండరాం ...
    1 Oct 2020 11:47 AM GMT

    Telangana Jana Samithi: నూతన కమిటీని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఫ్రో,, కోదండరాం ...

    టీజేఏస్: 

    -టీజేఏస్ పార్టీ రాష్ట్ర యూత్ విభాగం నూతన కమిటీని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఫ్రో,, కోదండరాం ...

    -ఆశప్ప - రాష్ట్ర అధ్యక్షులు - సంగారెడ్డి జిల్లా

    -సయ్యద్ సలీంపాష - రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ - భువనగిరి యాదాద్రి జిల్లా

    -కొత్త రవి - రాష్ట్ర ఉపాధ్యక్షులు - రంగారెడ్డి జిల్లా

    -గొంగారెడ్డి వెంకట్ రెడ్డి - రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - సూర్యాపేట జిల్లా

  • 1 Oct 2020 3:54 AM GMT

    Hyderabad updates: ఈ రోజు జిహెచ్ఎంసి కార్యాలయంలో ఆల్ పార్టీ మీటింగ్..

     హైదరాబాద్.. 

    -ఉన్నతాధికారుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ, సిబ్బంది శిక్షణ ,సాంకేతిక పరిజ్ఞానం పై చర్చించనున్న అధికారులు

    -జిహెచ్ఎంసి కార్యాలయంలో వార్డ్ ల విభజన, ఓటర్ ల జాబితా, తదితర అంశాలపై చర్చ

    -కరోనా నేపథ్యంలో పోలింగ్ వంటి అంశాలపై చర్చించనున్న జిహెచ్ఎంసి అధికారులు.

  • Graduates Elections: తెలంగాణ లో డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రుల ఓటర్ నమోదు..
    1 Oct 2020 3:48 AM GMT

    Graduates Elections: తెలంగాణ లో డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రుల ఓటర్ నమోదు..

    -ఇవాళ్టి నుండి ఉమ్మడి మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం ,వరంగల్,నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు కు నోటిఫికేషన్   విడుదల

    -నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ నమోదు కు దరఖాస్తుల స్వీకరణ

    -గతంలో ఓటరైనా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.

    -డిసెంబర్ 1 న ఓటర్ ల జాబితా ముసాయిదా విడుదల

    -డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలు స్వీకరణ

    -జనవరి 2021 12 వ తేదీ వరకు అభ్యంతరాలు పరిష్కరణ

    -జనవరి18 ఓటర్ తుది జాబితా విడుదల

    -నవంబర్ 1 వ తేదీ వరకు డిగ్రీ పూర్తి అయి మూడు సంవత్సరాలు అయి ఉండాలి.

  • Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్ళీ పెరిగిన వరద..
    1 Oct 2020 3:16 AM GMT

    Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్ళీ పెరిగిన వరద..

    నిజామాబాద్..

    -ఇన్ ఫ్లో 86943 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 86943 క్యూసెక్కులు

    -16 గేట్లు ఎత్తేసిన అధికారులు

    -జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 259 టీఎంసీలు

    -144 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు

    -జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి వచ్చిన 256 టీఎంసీలు

    -142 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు

Print Article
Next Story
More Stories