ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రివిక్రమ్ , అల్లుఅర్జున్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు .. ఈ...
ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రివిక్రమ్ , అల్లుఅర్జున్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు .. ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది .. ఒక్కప్పటి నటి టబు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది .. అయితే ఈ సినిమాలో మరో ఇద్దరు నటినటులు పాలుపంచుకుంటున్నారు .. చి.ల.సౌ సినిమాతో మంచి సక్సెస్ ట్రాక్ అందుకున్న అయన ఇప్పుడు త్రివిక్రమ్ సినిమలో నటించనున్నారు . అయన ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు .. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్, 'ఆర్య' నుంచి నన్ను ఆకట్టుకుంటున్న బన్నీతోపాటు ఇతర చిత్రబృందంతో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు సుశాంత్. అంతే కాకుండా మరో కధానాయకకి ఈ సినిమాలో చోటు ఉంది .. అ పాత్ర కోసం 'మెంటల్ మదిలో', 'చిత్రలహరి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నివేదా పెతురాజ్ ఎంపీక చేసింది . త్వరలోనే ఆమె కూడా సెట్లోకి అడుగుపెట్టనుంది.
And with all your good wishes,
— Sushanth A (@iamSushanthA) June 7, 2019
here goes the first update! #AA19 !#Trivikram Sir, @alluarjun #Tabu @hegdepooja @MusicThaman @haarikahassine @GeethaArts pic.twitter.com/JSSKGpbIlT
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire