లోకసభ ఎన్నికలు : పోలింగ్‌ కేంద్రంలో ఆగిన గుండె

లోకసభ ఎన్నికలు : పోలింగ్‌ కేంద్రంలో ఆగిన గుండె
x
Highlights

గుండెపోటుతో ఎన్నికల అధికారి మృతిచెందిన విషాద ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఛత్తీస్ గఢ్ లోని కన్కెర్ లో ఎన్నికల నిర్వహణాధికారి గుండెపోటుతో...

గుండెపోటుతో ఎన్నికల అధికారి మృతిచెందిన విషాద ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఛత్తీస్ గఢ్ లోని కన్కెర్ లో ఎన్నికల నిర్వహణాధికారి గుండెపోటుతో పోలింగ్ బూత్ లోనే మృతిచెందాడు. సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories