జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి కన్నుమూత

జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి కన్నుమూత
x
Highlights

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఏప్రిల్ 3న...

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఏప్రిల్ 3న ఆసుపత్రిలో ఎస్పీవై రెడ్డి చేరారు. అప్పటి నుంచి ఆయన చికత్స పొందుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన జనసేన తరపున నంద్యాల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో వైసీపీ తరపున ఆయన ఎంపీగా గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories