ప్రియుడి ముందే ప్రియురాలిపై అత్యాచారం..

ప్రియుడి ముందే ప్రియురాలిపై అత్యాచారం..
x
Highlights

ప్రియుడిని చితకబాది అతడి ముందే ప్రియురాలిపై ఐదుగురు అత్యాచారం చేశారు. ఈ అమానుష సంఘటన బెంగళూరు మైసూర్ జిల్లాలోని లింగాపుర గ్రామంలో బుధవారం...

ప్రియుడిని చితకబాది అతడి ముందే ప్రియురాలిపై ఐదుగురు అత్యాచారం చేశారు. ఈ అమానుష సంఘటన బెంగళూరు మైసూర్ జిల్లాలోని లింగాపుర గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక వివరాల్లోకి వెళితే ఇద్దరు ప్రేమికులు స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరు బుధవారం విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఫుల్‌గా మద్యం సేవించిన యువకులు దారి మద్యలోనే ఆపారు. ప్రియుడిని రాళ్లతో కొట్టి అతడి ముందే ప్రియురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘర్షణలో ప్రియుడి తలకు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుత్తం ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బాధిత ప్రేమ జంట పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ప్రేమికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దుండగులకై గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories