Telanga News: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాల్లో హైకోర్టు తీర్పు అమలు.. రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక నిర్ణయం

Key Decision on SI and Constable Preliminary Exam Results
x

Telanga News: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాల్లో హైకోర్టు తీర్పు అమలు.. రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక నిర్ణయం

Highlights

Telanga News: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాల్లో హైకోర్టు తీర్పు అమలు.. రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక నిర్ణయం

Telanga News: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలపై కీలక నిర్ణయం వెలువడింది. ప్రిలిమినరీ పరీక్షలో 7 మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. టీఎస్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 7 మార్కులను కలపనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మరికొందరు అభ్యర్థులు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. అయితే.. క్వాలిఫై అయినవారికి ఫిబ్రవరి 15 నుంచి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories