Andhra Pradesh: టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. మరోసారి పరీక్ష రాసే అవకాశం..

AP 10th Class Betterment Exam Notification Released
x

Andhra Pradesh: టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. మరోసారి పరీక్ష రాసే అవకాశం..

Highlights

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం టెన్త్‌ విద్యార్థులకు తీపి కబురు అందించింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం టెన్త్‌ విద్యార్థులకు తీపి కబురు అందించింది. తొలిసారి టెన్త్‌ విద్యార్థులకు బెటర్‌మెంట్‌ అవకాశమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించారు. 50 కంటే తక్కువ మార్కులు వచ్చిన ఏవైనా రెండు సబ్జెక్టులకు బెటర్‌మెంట్ పరీక్ష రాసుకునే వీలు కల్పించారు. ఫెయిల్‌ విద్యార్థుల కోసం నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలతో ఈ బెటర్‌ మెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకుగాను సబ్జెక్ట్‌కు 500 రూపాయల చొప్పున రెండు సబ్జెక్ట్‌లకు 1000 రూపాయిల ఫీజుగా నిర్ణయించింది.




Show Full Article
Print Article
Next Story
More Stories