తెలంగాణలోని ఓ ఫ్యాక్టరీలో ప్రేలుడు : కార్మికుని మృతి

తెలంగాణలోని ఓ ఫ్యాక్టరీలో ప్రేలుడు : కార్మికుని మృతి
x
Highlights

హైదరాబాద్ దగ్గరలోని బొమ్మల రామారం లోని ఒక ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కారిమికుడు మృతి చెందాడు. బొమ్మలరామారంలోని రీజెన్సీ...

హైదరాబాద్ దగ్గరలోని బొమ్మల రామారం లోని ఒక ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కారిమికుడు మృతి చెందాడు. బొమ్మలరామారంలోని రీజెన్సీ ఎక్స్ప్లోజివ్స్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ సోమవారం అకస్మాత్తుగా ప్రేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఛత్తీస్ గఢ్ కు చెందిన కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. ప్రేలుడు ధాటికి కార్మికుని శరీరం ముక్క ముక్కలైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories