పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో విషాదం

పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో విషాదం
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. లాంచీలో ప్రయాణిస్తుండగా ఊపిరాడక ఓ మహిళ మృత్యువాత పడింది. పట్టిసీమ...

పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. లాంచీలో ప్రయాణిస్తుండగా ఊపిరాడక ఓ మహిళ మృత్యువాత పడింది. పట్టిసీమ వీరేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా గోదావరిలో లాంచీల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారు. 12 లాంచీలు కావాల్సిన చోట నాలుగే అందుబాటులో ఉండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో గోదావరిలో ప్రయాణిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories