భర్త వేధింపులు భరించలేక.. మర్మాంగాన్ని కోసేసింది

భర్త వేధింపులు భరించలేక.. మర్మాంగాన్ని కోసేసింది
x
Highlights

గత కొన్ని ఏండ్లుగా తన భర్త పెడుతున్నా మానసిక, శారీరక వేధింపులను భరించలేక ఓ భర్త భర్తను అతి కిరాతకంగా పగ తీర్చుకుంది. ఉక్రెయిన్‌లో జరిగిన ఈ ఘటన ఆ దేశంలో సంచలనం సృష్టించింది.

గత కొన్ని ఏండ్లుగా తన భర్త పెడుతున్నా మానసిక, శారీరక వేధింపులను భరించలేక ఓ భర్త భర్తను అతి కిరాతకంగా పగ తీర్చుకుంది. ఉక్రెయిన్‌లో జరిగిన ఈ ఘటన ఆ దేశంలో సంచలనం సృష్టించింది. ఉక్రేయిన్‌లోని ఒబరివ్‌కు సమీపంలో గల ఓ గ్రామంలో ఆగస్టు 23న చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇక వివరాల్లోకి వెళితే... మారియా(48),ఒలెక్సండర్(49) భార్యాభర్తలు. ఒలెక్సండర్ చాలా సంవత్సరాల నుండి మారియాను శారీరకంగా,మానసికంగా వేధిస్తున్నాడు. అయితే ఇన్నేండ్లుగా భర్త వేధింపులు భరించిన మారియా ఇక తట్టుకోలేకపోయింది. అగస్టు 23వ తేదీన భర్త ఆఫీస్ నుంచి వచ్చి బెడ్‌రూమ్‌లో హాయ్‌గా పడుకున్నాడు. గదిలో నిద్రిస్తున్న భర్తను చూసింది మారియా. ఈరోజు ఎలాగైన భర్తను మట్టుపెట్టాలని అనుకుంది.

భర్త గాడ నిద్రలోకి జరుకున్న క్రమంలో మొళ్లిగా గదిలోకి ఎంటర్ అయింది. భర్త ముఖం చూసి కోపంతో రగి పోయింది. వెంటనే రెండు చేతులతో భర్త గొంతు నులిమి హత్య చేసింది. అయితే అక్కడితో ఆగిందా అంటే.. అది లేదు.. భర్త శరీరం నుంచి తలను వేరు చేసింది. మర్మాంగాన్ని కోసేసి ఇంట్లో ఉన్న కుక్కకు ఆహారంగా పడేసింది. అయితే హత్యానంతరం మారియా ఇంటికి పక్కింటి మహిళ ఆమె దుస్తులపై రక్తపు మరకలు గమనించింది. అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా.. నా భర్తను చంపేశానని చెప్పింది. ఆ వార్త విన్న పక్కింటావిడా కంగుతిన్నంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మారియాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మారియా నేరాన్ని అంగీకరించింది. విచారణలో తన భర్త పెట్టే టార్చర్ కి ఎలా తట్టుకోవాలో తెలియక హత్యకు పాల్పడినట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఘటనపై పోలీసులపై దర్యాప్తు కొనసాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories