సిద్దిపేటలో విషాదం.. అదుపు తప్పిన వాహనం.. విద్వార్థులపైకి..

సిద్దిపేటలో విషాదం.. అదుపు తప్పిన వాహనం.. విద్వార్థులపైకి..
x
Highlights

సిద్దిపేటలో విషాదం.. అదుపు తప్పిన వాహనం.. విద్వార్థులపైకి.. చోటు చేసుకుంది. అదుపు తప్పి DCM వాహనం విద్యార్ధినులపైకి దూసుకు వెళ్లింది. దీంతో...

సిద్దిపేటలో విషాదం.. అదుపు తప్పిన వాహనం.. విద్వార్థులపైకి.. చోటు చేసుకుంది. అదుపు తప్పి DCM వాహనం విద్యార్ధినులపైకి దూసుకు వెళ్లింది. దీంతో విద్యార్థిని నాగలక్ష్మీ,మరోవ్యక్తి మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన చిన్నకోడూరులో రంగనాయక సాగర్‌ ప్రాజెక్టుకు సమీపంలో జరిగింది. గాయపడ్డ వారిని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తలించారు. ఈ విద్యార్ధినులంతా.. చిన్న కోడూరు మండలంలోని మెట్టుబండల్ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన వారుగా గుర్తించారు. ఈ కళాశాలకు చెందిన 76 మంది విద్యార్థినులు రంగనాయక సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈఘటన చోటు చేసుకుంది. కాగా క్షతగాత్రులను సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కృష్ణబాస్కర్ పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు కలెక్టర్.

Show Full Article
Print Article
Next Story
More Stories