దొంగ నోట్లు ముఠా గుట్టు రట్టు... రూ.4.7 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం!

దొంగ నోట్లు ముఠా గుట్టు రట్టు... రూ.4.7 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం!
x
Highlights

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు జైపూర్ పోలీసులు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరానికి చెందిన ఇద్దరు యువకులు నకిలీ నోట్లను ముద్రించి మార్పిడి చేస్తుండగా రెడ్‎హ్యండెడ్ గా పట్టుకున్నారు.

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు జైపూర్ పోలీసులు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరానికి చెందిన ఇద్దరు యువకులు నకిలీ నోట్లను ముద్రించి మార్పిడి చేస్తుండగా రెడ్‎హ్యండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.4.7 కోట్ల రూపాయల విలువ గల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ల్ లో భారీ ఎత్తున దొంగ నోట్లు పట్టుబడటంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories