ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
x
Highlights

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన త్రిపురాంతకం మండలం పోరెడ్డిపల్లి దగ్గర బుధవారం జరిగింది. లారీ- కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది....

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన త్రిపురాంతకం మండలం పోరెడ్డిపల్లి దగ్గర బుధవారం జరిగింది. లారీ- కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Show Full Article
Print Article
Next Story
More Stories