ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్... చివరి క్షణంలో ఇలా దొరికిపోయింది

ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్... చివరి క్షణంలో ఇలా దొరికిపోయింది
x
Highlights

ప్రియుడితో శారీరక సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కడతేర్చాలనే పథకం వేసిన భార్య అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

ప్రియుడితో శారీరక సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కడతేర్చాలనే పథకం వేసిన భార్య అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

గుంటూరు పట్టణంలోని నగరపాలెం వీధికి చెందిన షేక్ మౌలాలి కుటుంబం నివాసం ఉంటుంది. మౌలాలి భార్య మస్తానికి గుంటూరులోని సెల్ రిపేర్ షాపు వ్యక్తి గౌస్‌బాషాతో వివాహేతర సంబంధం గురించి తెలిసింది. అయితే భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె భర్త మాటలు వినిపించుకోలేదు. ప్రియుడితో కలిసి తీరుగుతుంది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

అయితే తన శారీరక సంబంధానికి భర్త మౌలాలీ అడ్డం వస్తున్నాడని అతన్ని ఏలాగైనా తప్పించాలి ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఇద్దరూ కలిసి మౌలాలీని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో గౌస్‌బాషా తన మిత్రులైనా షేక్ షఫీ, బాలకోటేశ్వరరావుతో రెండు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.అడ్వాన్స్ గా 30 వేలు చల్లించారు. మౌలాలీని హత్య చేసేందుకు రెక్కి నిర్వహించారు. మౌలాలీ కదలికలు నిత్యం పరిశీలించారు.

ఈనెల 20న హత్య చేయాలని రెక్కి నిర్వహింస్తుండాగా... ఈ క్రమంలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సీఐ వెంకట రెడ్డి కంట పడ్డారు. దీంతో పోలీసులను చూసి వారు పారారైయ్యారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు వారి సైలిలో విచారణ చేపట్టారు. దీంతో గ్యాంగ్ అసలు విషయం బయపెట్టారు. బాలకోటేశ్వరావు, షఫీ, సూత్రధారులైనా గౌస్‌బాషా, మౌలాలి భార్య మస్తానిని అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భార్య తనను హత్య చేయించడానికి పథకం వేసిందన్న విషయం తెలిసిన మౌలాలీ ఆందోళనకు గురైయ్యాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories