తోసుకున్న విద్యార్థులు.. మంటలు చెలరేగడంతో గాయాలు

Raj28 Jan 2019 3:49 PM GMT
చిత్తూరు జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం చర్లపల్లెలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్నిప్రమాదం జరగడంతో మంటల్లో చిక్కుకుని ఆరుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. డిజిటల్ క్లాసులు ఉన్నాయని ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థులు డిజిటల్ గదికి చేరుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో యాసిడ్ బాటిల్స్ కిందపడి మంటలు రేగాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT