ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
గుంటూరు రూరల్ మండల్ లాల్పురం వద్ద ఈరోజు(సోమవారం) ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. కళాశాల నుండి మొయిన్ రోడ్డువైపు వస్తుండగా కారు అతివేగం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టాగా అనంతరం ముందుగా వస్తున్న వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే నలుగురు ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కనరాని లోకాలకు వెళ్లిపోయారు.
Chandram31 Dec 2018 10:11 AM GMT
గుంటూరు రూరల్ మండల్ లాల్పురం వద్ద ఈరోజు(సోమవారం) ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. కళాశాల
నుండి మొయిన్ రోడ్డువైపు వస్తుండగా కారు అతివేగం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టాగా అనంతరం ముందుగా వస్తున్న
వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే నలుగురు ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కనరాని లోకాలకు
వెళ్లిపోయారు. వీరందూ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తుంది. చనిపోయిన
విద్యార్థుల నుండి వారి ఐడి కార్డు ఆధారంగా తమ ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. ఈ
సంఘటనలో కారు నుజ్జనుజ్జైంది. హుటాహుటినా పోలీసుచేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT