ఇద్దరి అల్లుళ్లతో అత్త వివాహేతర సంబంధం...అడ్డువస్తున్నాడని మరో వ్యక్తిని.. చివరికి

ఇద్దరి అల్లుళ్లతో అత్త వివాహేతర సంబంధం...అడ్డువస్తున్నాడని మరో వ్యక్తిని.. చివరికి
x
Highlights

మనుషుల్లో రోజు రోజుకు నైతిక విలువలు దిగజారి పోతున్నాయి. ఓ మహిళ తన ఇద్దరి అల్లుళ్లతో వివాహేతర సంబంధం పెట్టుంది. ఇది తెలిసిన భర్త ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనా ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

మనుషుల్లో రోజు రోజుకు నైతిక విలువలు దిగజారి పోతున్నాయి. ఓ మహిళ తన ఇద్దరి అల్లుళ్లతో వివాహేతర సంబంధం పెట్టుంది. ఇది తెలిసిన భర్త ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనా ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి అడ్డు చెప్పాడని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన గుంటురు జిల్లాలో చోటుచేసుంది.

దీనిపై హత్యకు గురైనా శ్రీనివాస్ భార్య కథనం ప్రకారం.. గుంటురుకు చెందిన సుగుణమ్మ తన భర్త శ్రీనివాస్ కలిసి నివాసం ఉంటున్నారు. అయితే శ్రీనివాస్ సమీప బంధువు భార్య తన ఇద్దరి అల్లుళ్లతో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి వివాహేతర సంబంధం పెట్టుకున్న ‍మహిళ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బంధువు ఆత్మహత్యతో కలత చెందిన శ్రీనివాస్. దీనికి కారణమైనా అతని ఇద్దరి అల్లుళ్లను, వారితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను మందలించాడు. ఇకపై ఇంలాంటి ఘటన పునరావృతం అయితే ఉరుకునేది లేదని హెచ్చరించాడు. దీంతో శ్రీనివాస్‎పై కక్ష పెంచుకున్న ముగ్గురు కలిసి శ్రీనివాస్‎ను హత్య చేశారని ఆరోపిస్తూ.. అతని(శ్రీనివాస్) భార్య గుంటూరు రూరల్ ఎస్పీ విజయలక్ష్మీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

ఈ మేరకు ఎస్పీ విజయలక్ష్మీ విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. అయితే వారిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని లేదంటే తనను ముగ్గురు పిల్లలను చంపుతామని నిందితుల బంధువులు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును సమగ్ర విచారణ జరిపించి నిందితులకు శిక్షపడేలా చూడాలని సుగుణమ్మ పోలీసులకు విన్నవించింది. తనకు తన పిల్లలకు రక్షణ కల్పించాలని కోరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories